Friday, April 24, 2015

Beasts    -   మనషి లాంటి మృగాలు 

                                                                                 తేది : 29-07-2014 
                                                                                               Updated:  24-04-2015

                                                                                                               31-08-2015


మన దేశ రాజధాని డిల్లీ లో గత సంవత్సరం నిర్భయ పై జరిగిన అమానుషానికి దేశం మొత్తంలో ఒక సంచలనం జరిగినది . దేశ ప్రజలందరు దిగ్భ్రాంతి చెందారు . దేశ ప్రజలందరూ ముక్త కంట  ముతో ఖండించారు , ఒక ఉద్యమం చేపట్టారు . ఫలితముగా స్త్రీ ల పై జరిగే లైంగిక దాడు లను అరి కట్టడానికి "నిర్భయ చట్టం " చేయబడినది . ఐనా ఇంకా మన దేశం లో విచ్చల విడిగా  ప్రతి రోజు  స్త్రీ  లపై  అత్యాచారాలు లెక్క లేనన్ని ఎక్కడో ఒక చోట  జరుగు చున్నవి. పేపర్ల లో వచ్చినవి మాత్రమే మనకు తెలుసు. పేపర్లలో రానివి ఇంకా ఎన్నొ. పసి పాపలపై కూడా అత్యాచారాలు జరుగు చున్నందులకు మనం సిగ్గు తో తల వంచుకోవాలి .


Dare: 31-08-2015

పేదరికానికి బలై... అత్యాచారానికి గురై...

Published: Mon,August 31, 2015 04:29 PM

Jharkhand daily wage labourer carries his raped minor daughter 4 km on foot for treatment

రాంచీ: జార్ఖండ్ లోని హతిపట గ్రామానికి చెందిన ఒక దినసరి కూలీ.. అత్యాచారానికి గురైన తన కూతుర్ని చికిత్స నిమిత్తం గత రెండు నెలలుగా 4 కి.మీ. దూరంలో ఉన్న సమీప ఆరోగ్య కేంద్రం వరకు తన బుజాల పైన ఎత్తుకుని కాలినడకన తీసుకెళ్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. జూలై నెలలో హతిపట గ్రామానికి చెందిన 9 ఏళ్ళ బాలికనను స్థానిక డ్రైవర్ అత్యాచారం చేశాడు. నివేదికల ప్రకారం సదరు బాలికకు చాక్లెట్లు ఆశచూపి గత రెండు నెలల నుంచి అత్యచారం చేస్తున్నాడు.. ఓ రోజు నదరు బాలికను ఒక నది దగ్గరలోని నిర్జన ప్రదేశంలోకి తీపుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టగా.. తీవ్ర రక్తస్రావం కాగా, భయపడిన సదరు బాలిక ఎలాగోల ఇంటికి చేరకుని జరిగిన విషయం తన తల్లిదండ్రులకు వివరించింది. చికిత్స నిమిత్తం బాలికను రాంచిలోని ఆస్పత్రికి తీసుకెళ్ళగా, ఆ బాలికను కాపాడేందుకు వైద్యులు కొన్ని అవయవాలను తొలగించాల్సింది వచ్చింది. అయితే వారానికి రెండు సార్లు, చికిత్ప నిమిత్తం స్ధానిక దవాఖానాకు తీసుకెళ్లాల్సి రావటంతో.. రోజూ ఆ పేద తల్లిదండ్రులు తమ బుజాల పై బాలికను తీసుకెళ్తుండటం చూసి.. ఎవరో వాకబు చేయగా తనకు కనీసం సైకిల్ కూడా లేదని చెప్పటం.. వారి కటిక పేదరికానికి నిదర్శనం. ఈ విషయం స్థానిక మీడియాలో రావటంతో.. జార్ఖండ్ హైకోర్టు సుమోటోగ స్వీకరించి.. సత్వరమే ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించి.. విచారణ చేపట్టింది.

Date: 24-04-2015
Katta Shekar Reddy Article

స్టేషన్‌లోనే మోడల్‌పై అత్యాచారం చేసిన పోలీసులు

Updated : 4/24/2015 10:33:29 AM
Views : 2021

Mumbai Model allegedly Raped by Policemen in mumbai


ముంబై: ముంబైలో ఓ మోడల్‌పై జరిగిన రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరాచకాలను నిలువరించాల్సిన పోలీసులే కృరత్వాన్ని ప్రదర్శిస్తూ పోలీస్‌స్టేషన్‌లోనే మోడల్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజుకుని విడిచిపెట్టారు. జరిగిన దారుణంపై బాధితురాలు ముంబై పోలీస్ కమిషనర్‌కు మేసేజ్ పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి... ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఆడిషన్స్‌కు హాజరై తిరిగి వెళ్తున్న మోడల్‌(29)ను పోలీసులు బెదిరించి బలవంతగా తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం స్టేషన్‌లోనే ఆమెపై అత్యాచారం చేశారు. మోడల్ వద్ద ఉన్న నగదును గుంజుకోవడంతో పాటు విడిచిపెడతానికి నాలుగున్నర లక్షల నగదును డిమాండ్ చేశారు.

నిస్సాహాయకురాలైన ఆమె తన స్నేహితురాలికి ఫోన్‌చేసి పోలీసులు అడిగిన మొత్తాన్ని తెప్పించింది. పోలీసులు డిమాండ్ చేసిన నగదును ఇచ్చేసి స్టేషన్ నుంచి విముక్తురాలైంది. జరిగిన ఈ దారుణంతో భయకంపితురాలైన యువతి ముంబైను వదిలివెళ్లి పోలీస్ కమిషనర్‌కు మేసేజ్ పెట్టింది. స్పందించిన కమిషనర్ యోడల్‌ను పిలిపించుకొని మాట్లాడారు. విచారణలో తనపై జరిగిన దారుణాన్ని వివరించి ఆ అర్థరాత్రి తన స్నేహితురాలు నగరంలోని వివిధ ఏటీఎంలకు వెళ్లి నగదును తీసుకొచ్చిందని తెలిపింది. కమిషనర్ ఆదేశాలతో కేసు విచారణకు చేపట్టిన పోలీసులు గుర్తించబడ్డ ఆరుగురు నిందితుల్లో ముగ్గురు పోలీసులను, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. రేప్, లైంగిక వేధింపులు, దోపిడీలకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఇద్దరు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్ మరో ముగ్గురు ఇతర వ్యక్తులు ఉన్నారు.  

Date:  17-04-2015

పోలీసు స్టేషన్‌లో నిందితురాలిపై గ్యాంగ్‌రేప్

Updated : 4/17/2015 3:06:24 PM
Views : 1425

LatestNews


ఉత్తరప్రదేశ్: రక్షక భటులే భక్షక భటులయ్యారు. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులే ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యూపీలోని కాన్పూరులో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. దొంగతనం ఆరోపణలపై అరెస్టయిన ఓ యువతిని లాకప్‌లో వేసి ఎనిమిది మంది ఖాకీలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  

Man rapes 6-yr-old girl with 4-ft iron rod in Ahmedabad

Man rapes 6-yr-old girl with 4-ft iron rod in Ahmedabad
A six-year-old girl was allegedly sexually attacked by Kaushal Chauhan who inserted an iron rod into her private parts.

  • different spouses
  • AHMEDABAD: A six-year-old girl was allegedly sexually attacked with the perpetrator inserting an iron rod into her private parts on Friday afternoon. Sola police registered a complaint for rape and arrested the 25-year-old accused Kaushal Chauhan from the spot.

    Police investigators added that they are yet to ascertain the reason for the horrific act and have put the accused's claim, that this was due to an old feud, under the scanner. Police said that no penile penetration was alleged.

    According to Sola police, Ratan Rajput (name changed), 35, a native of Jhabua in Madhya Pradesh, is a labourer at a construction site near Sola flyover. According to his complaint, his six-year-old daughter came home at 4 pm on Friday crying with her frock soiled.

    "She said that a security guard of the adjoining construction site had taken her to a basement at the site, molested her, beat her with a TMT iron bar and inserted it into her private parts. Rajput and other labourers rushed to the site and confronted the man, who fled," said a Sola police official.

    Police later found out the accused in the same area. He was identified as Chauhan, a native of Uttar Pradesh. Police also recovered the blood stained four-foot rod.

    हैवानियत: बच्ची के प्राइवेट पार्ट्स में डाली रॉड


    Hey Bhagvaan! what is this happening in our country daily 

    at one of the place. Govt. should take immediate steps to 

    control. And punish culprit severely. No one dare to do this. 

    Govt. publish warnings daily in all news papers media  to 

    control.  

    Where is the preventive action ? 

    భగవంతుడా రోజు రోజు కు ఇదేమిటి ఘోరమ్ . ఆడ పిల్లలు ఉండాలా వద్దా ?
    ఆడ పిల్లలుగా పుట్టడం తప్పా ?
    ప్రభుత్వం కఠిన చర్యలు తీసికోవాలి . తొందరగా చర్యలు చేపట్టాలి . న్యూస్ అన్ని పేపర్లలో వార్నింగ్ advertise డైలీ ఇవ్వాలి . చర్యలు ఏమిటో కూడా వ్రాయాలి , మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వాలి  అప్పుడు కాని భయపడుతారు . 
    ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి . 
    నాగాలాండ్,అసోంలో హైఅలర్ట్

    Updated : 3/7/2015 9:53:22 AM
    Views : 321

    Latest News


    న్యూఢిల్లీ/కోహిమా: ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు అవకాశమున్న నేపథ్యంలో నాగాలాండ్,అసోంలో కేంద్రం హైలర్ట్ ను ప్రకటించింది. నాగాలాండ్ యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగా ప్రజలు దాదాపు 90వేల మంది సయ్యద్ ఫరీద్‌ఖాన్ అనే నిందితుడిని జైలు గేట్లు బద్దలుకొట్టి బయటకు లాక్కొచ్చి నాలుగురోడ్ల కూడలిలో నగ్నంగా కట్టేసి కొట్టిచంపేసిన విషయం తెలిసిందే.

    ఈ ఘటన నేపథ్యంలో రెండు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగనున్నట్టు గ్రహించిన కేంద్రహోంశాఖ భారీ భద్రతాదళాలను రంగంలోకి దింపింది. ఘటనతో నాగాలాండ్, అసోం రాష్ర్టాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది

    చిన్నారిపై అత్యాచారం చేసిన సొంత చిన్నానలు

    Updated : 3/7/2015 7:08:17 AM
    Views : 590

    own uncles rape 12 years old child

    మహబూబ్‌నగర్: జిల్లాలోని వెల్డండ మండలం అజిలాపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పన్నెండేళ్ల చిన్నారిపై ఇద్దరు సొంత చిన్నానలు అత్యాచారం చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని కల్వకూర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సంబంధీకుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 
    బిడ్డకు జన్మనిచ్చిన ఆరో తరగతి అమ్మాయి

    Updated : 2/9/2015 2:07:17 PM
    Views : 1765

    Class 6 Student Delivers Baby in Odisha Hostel

    ఒడిశా : ఒడిశాలోని ఓ ట్రైబర్ వెల్ఫేర్ హాస్టల్‌లో దారుణం జరిగింది. ఆరో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోరాపూట్ జిల్లా జేయ్‌పూర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఆరో తరగతి చదువుతున్న అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చింది ఫిబ్రవరి 4. ఆ శిశువుతో పాటు అమ్మాయిని వారి తల్లిదండ్రులకు వద్దకు హాస్టల్ అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆ అమ్మాయి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని, హాస్టల్ సూపరింటెండెంట్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒడిశాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. జనవరి 23న పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది.  

    జైపూర్‌లో జపాన్ టూరిస్టుపై అత్యాచారం

    Updated : 2/9/2015 1:39:56 PM
    Views : 611

    Japanese woman tourist raped in Jaipur

    రాజస్థాన్ : జైపూర్‌లోని డుడులో జపాన్ టూరిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. జపాన్ టూరిస్టుపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే జపాన్ టూరిస్టు ఫిర్యాదు ప్రకారం.. జల్‌మహల్ ప్రాంతం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడు. అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నాడు. చాలా మంచిగా ఇక్కడి ప్రాంతాల గురించి వివరిస్తున్నాడని.. అతడు తనకు సాయం చేస్తాడు అనుకోని మోసపోయింది. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి జపాన్ టూరిస్టును అత్యాచారం చేశాడు. 

    హైదరాబాద్ :20-01-2015 హైటెక్ సిటీ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ క్యాబ్ డ్రైవర్ ను షీ టీం అరెస్టు చేసింది. క్యాబ్ ముందు సీట్లో నిద్రపోతున్న యువతిని క్యాబ్ డ్రైవర్ వీడియో తీస్తుండగా షీ టీం పట్టుకుంది. నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 



    మూడేండ్ల చిన్నారిపై పైశాచికం

    Updated : 2/1/2015 5:23:56 AM
    Views : 168

    brutally on Three years child

    మధుబని: ముక్కుపచ్చలారని చిన్నారి.. అప్పుడప్పుడే చిట్టిపొట్టి మాటలతో అందరినీ నవ్వులతో ముంచెత్తుతున్నది! ఇంతలోనే దారుణం! కామాంధుడి పైశాచికానికి ఆ చిన్నారి పెదవులపై చిరునవ్వులు చెదిరిపోయాయి. చిట్టిపొట్టి మాటలు మూగబోయాయి! తల్లితో పాటు దవాఖానకు వెళ్లిన మూడేండ్ల బాలికపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు.

    ఆపై చంపేందుకు ప్రయత్నించి.. నగ్నంగా పాపను చెట్టుకు తలకిందులుగా వేలాడదీశాడు. ఈ అకృత్యం బీహార్‌లో జరిగింది. బంకా జిల్లా మధుబనికి సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మూడేండ్ల చిన్నారి తన తల్లితో కలిసి ప్రైవేటు దవాఖానకు వెళ్లింది. అక్కడ తల్లి వైద్య పరీక్షలు చేయించుకుంటుడగా చిన్నారి అదృశ్యమైంది.

    ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఉదయం స్థానికులకు గ్రామ శివారులోని ఓ మామిడి చెట్టుకు నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ అపస్మారక స్థితిలో చిన్నారి కనిపించింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. వెంటనే పాపను కిందికి దించి.. దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు.. పాపపై లైంగిక దాడి జరిగిందని పేర్కొన్నారు.

    దేహంపై పంటిగాట్లు, రక్కిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు.. అదే ప్రాంతానికి చెందిన 35ఏండ్ల మహ్మద్ తబ్రేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తబ్రేజే పాపకు చాక్లెట్ల ఆశచూపి కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చంపేసే ప్రయత్నంలో చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి ఉండవచ్చంటున్నారు.

    Key Tags
    Bihar, rape, murder, Darbhanga Medical College and Hospital.madhubani

    బాలికపై లైంగికదాడి ఆపై వీడియో చిత్రీకరణ

    Updated : 2/1/2015 6:02:44 AM
    Views : 415

    girl sexually assaulted and then the video footage

    జైపూర్: పదిహేడేండ్ల బాలికపై ముగ్గురు లైంగికదాడికి పాల్పడటమే కాకుండా ఆ వ్యవహారాన్ని వీడియోగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసి రూ. 2.3 లక్షలు కూడా వసూలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఏడు నెలల క్రితం దక్షిణ జైపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగనేర్ పట్టణంలో చోటుచేసుకున్నది. నిందితుల బెదిరింపుల నుంచి బయటపడటానికి తన నివాసం నుంచి డబ్బును చోరి చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు సెక్షన్ 376, 384, 120బీ కేసులను నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని సంగనేర్ పోలీసులు తెలిపారు.

    శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు

    Updated : 2/1/2015 5:58:18 AM
    Views : 508

    virginity evaluated Panchayat adults


    పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు.

    రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ చెప్పకు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే గ్రామంనుంచి బహిష్కారిస్తాం అని హెచ్చరించారు. ఈ ఘటనతో బిత్తరిల్లిన బాధితురాలు జరిగిన ఘటన ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంది. అయితే, పెద్దలు చెప్పిన డబ్బు ఇవ్వడానికి నిందితుడు నిరాకరించడమే కాక, బాధితురాలి భర్తకు నిప్పంటించాడు.

    దీంతో అతడు ప్రాణాపాయస్థితిలోకి వెళ్లాడు. దీంతో బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. బాధితురాలి భర్తకు వైద్య సహాయం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడగా పంచాయతీ పెద్దలు రూ.50వేలకు సెటిల్‌మెంట్ చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

       బెంగళూరు లో ఆరేళ్ళ పాప పై అత్యాచారం . యు పి  లో బుధాన గ్రామం  లో పోలానికి వెళుతున్న మహిళ పై ముగ్గురు యువకులు అఘాయిత్యం చేశారు . ముజఫర్ నగర్ జిల్లా లో 25 ఏళ్ల మహిళ ను అపహరించి సాముహిక అత్యాచారం జరిపి తిరిగి ఆమె ఇంటి ముందు అపస్మారస్తితి లో పడవేశారు. 

    మనిషి జీవితములో ఇంత కన్నా నీచమైన దుర్మార్గపు పని ఇంకా  ఏదైనా ఉంటుందా? 






    బెంగళూరు లో ఆరేళ్ళ పాప పై అత్యాచారం . యు పి  లో బుధాన గ్రామం  లో పోలానికి వెళుతున్న మహిళ పై ముగ్గురు యువకులు అఘాయిత్యం చేశారు . ముజఫర్ నగర్ జిల్లా లో 25 ఏళ్ల మహిళ ను అపహరించి సాముహిక అత్యాచారం జరిపి తిరిగి ఆమె ఇంటి ముందు అపస్మారస్తితి లో పడవేశారు
    మనిషి జీవితములో ఇంత కన్నా నీచమైన దుర్మార్గపు పని ఇంకా  ఏదైనా ఉంటుందా?



    ప్రకాశం , కృష్ణ జిల్లాలలో పవిత్రమైన వృత్తి లో  ఉన్న ఉపాధ్యయుడు బాలిక పై అత్యాచారనికి పాల్పడము , మరో ఘటన లో మద్యానికి బానిసైన తండ్రి కన్న కూతురు పైనే అఘాయిత్యానికి పాల్పడడము . మిజోరాం లో ఇద్దరు కామాందులు భర్తను చెట్టుకు కట్టేసి ఆయన కళ్ళ ఎదుటే భార్య పై సాముహిక లైంగిక దాడికి ఒడిగట్టారు .  తూర్పు మిడ్నాపూర్ వెస్ట్ బెంగాల్ లో ఏడేళ్ళ బాలిక పై పొరుగింటి వ్యక్తి అత్యాచారాని కి పాల్పడి ఓ చెట్టుకు ఉరి వేసి దారుణంగా హత్య చేసాడు . అదే వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ లో ఓ ఆసుపత్రి లో పనిచేస్తున్న నర్సు పై ఆ ఆసుపత్రి యజమాని ఎనిమిది ఏళ్ళు గా అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదు . గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లిఫ్టర్ న్యూ గినియా కు చెందిన తౌ వా ఉదియా  అనే వాడు ఓ మహిళ పై లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయట,అరెస్ట్ కూడా చేసారట .  ఇలా వ్రాస్తూ పొతే ఎన్ని పేజి లైన సరిపొవు.



     అత్యాచారాల పట్ల మన ప్రజా ప్రతినిధుల తీరు వారి స్పందన ఆందోళన కల్గిస్తున్నదియూ పి మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టి అధినేత ములాయం సింగ్ యాదవ్ గారు " ఏదో క్షణి కావేశం లో యువకులు చేసిన చిన్న పాటి నేరాలకు ఉరి శిక్ష లను వేయడము న్యాయం కాదంటాడు . అంతటి తో ఆగకుండా యువకులు కాక మరెవరు చేస్తా దంటూ వేనుకేసుకోచ్చాడు . అదే పార్టికి చెందిన మరో నేత రామ్ గోపాల్ యాదవ్ " అమ్మాయిలు  అబ్బాయిలతో సంబంధాలు బయట పడగానే అత్యాచార ఘటనగా చెపుతున్నారని అత్యాచారాలకు మరో భాష్యం చెప్పాడు .





    కర్నాటక లోజరిగిన అత్యాచారాల గురించి అడిగిన పాత్రికేయులతో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గారు అత్యాచార ఘటనలు తప్ప మీకే వార్తలు కానరావా ? అంటూ రుస రుస లాడాడు . ఇక మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబులాల్ గౌర్ " అత్యాచారాలు జరగ కుండా ఏ ప్రభుత్వం ఆపలేదు .  కాకుంటే జరిగిన తరువాత చర్య తీసుకోగలం అని చెప్పుకున్నారు . ఇక ఉత్తర ప్రదేశ్ గవర్నర్ అజీజ్ ఖురేషి " దేశం లో లైంగిక దాడులను దేవుడు కూడా ఆపలేడంటూ సెలవిచ్చారు . పైగా ప్రపంచం లో ఉన్న సైనికులందరిని యూ పి లో దింపినా వాటిని ఆపడం సాధ్యం కాదని ఆయన మీడియా ఎదుట అభిప్రాయ పడ్డారు . రేప్ లను రాజకీయం చేయడం తగదన్నారు . ఇటివలే ఈ యనే రేప్ ల గురించి విచిత్రంగా స్పందించారు . " బిర్యాని రుచులు ,కబాబ్ ఘుమ ఘుమ లు ... వీటి గురించి చెప్తాను! అంతేగాని గ్యాంగ్ రేప్ లు , హత్యల ప్రస్తావన ఎందుకయ్యా " అంటూ మీడియా తో అన్నారు .



    ఒక  రాష్ట్రానికి ముఖ్యమంత్రి (దేశ రాజధాని లో) ఉండి కూడా తన కూతురిని ధిల్లీ లో బయటికి పంపాలంటే భయముగా ఉందని చెప్పిన విషయము మన అందరికి తెలుసు.



    ఇంత పెద్ద మనుషులు దేశాన్ని పరిపాలించు చున్న  వారు , ఆదర్శవంతులు మరియు గాంధీ గారి వారసులమని చెప్పుకునే వారు  ఇలా మాట్లాడుతుంటే మనం సామాన్యులం విస్తూ పోవలసిందే .




    మన జాతిపిత మహాత్మా  గాంధి గారు కన్న కల అందరికి తెలుసు  నిజ మైన స్వాతంత్ర్యం గురించి " అర్ధ రాత్రి ఒక స్త్రీ ఒంటరిగా నడి బజారులో భయము లేకుండా నడచి  వెళ్లి నప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యము వచ్చినట్లు" అని .  మరి ఈ పెద్ద మనుషులకు ఈ సంగతి  తెలియదా?  మన దేశం లో " స్త్రీ "ని దేవత గా  పూజించిన సంస్కృతి  మన పురాణాలలో చదువలేదా?ఒక వేళ చదివినా ఈ విషయం కూడా మరచి పోయారా?

    తప్పు  చేసినవాడికి   అసలు ఎలాంటి భయము లేదనిపిస్తుంది. ఒక వేళ భయం ఉంటె ఇన్ని  సంఘటనలు  జరిగేవి కావు.    అత్యాచారం జరిపి  ఆనవాళ్ళు కూడా దొరక కుండ  చేయు చున్నారు  . ఏది ఏమైనా మొత్తం మీద  ఆడవాళ్ళూ తమ  జీవితాన్ని బలి  చేయ వలసి  వస్తున్నది. వాళ్ళు ఆడవారిగా పుట్టడము తప్పా?


    బాధితులకు విచారణ లో  అడిగే విపరీత ప్రశ్నల కు  జవాబు చెప్పలేని స్థితి  కూడా ఒక కారణమై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేక పొవుచున్నారు, అంటే ఇలాంటి సంఘటనలు  ఇంకా ఎక్కువే అన్నమాట .

     ఇలాంటి తప్పు చేసినవాడికి  కఠిన మరియు సరైన శిక్షలు లేవని, నేరాలను నిరోధించడానికి , నేరస్తులను పట్టుకోడానికి  తగినంత   సిబ్బంది లేరని  అందుకే ఇలా జరుగుచున్నవని చాలా మంది అభిప్రాయం  .  ఎన్నో చట్టాలు నేరస్తులను శిక్షించడానికి  ఉన్నాయి కాని వారు   శిక్ష లు పడకుండా తప్పించుకొనుచున్నారు .
    ముఖ్యముగా చూస్తుంటే నేడు స్త్రీని ఒక ఆటబొమ్మ గా, కీలు బొమ్మ గా  లేదా డబ్బులు సంపాదించే యంత్రం గా   మలచి కొంత మంది  పురుషులు   ఆడిస్తున్నారు .  చాలా మంది ఇది చూస్తూ కూడా  నోరెత్త లేని పరిస్థితులున్నాయి . స్త్రీ సంఘములు కూడా సరిగా స్పందించడం లేదనే భావన కూడా అందరిలో కలుగు చున్నది. అడ్వర్టైస్ మెంట్ లలో స్రీలకు సంబంధం లేని వాటిలో ఎందుకు ఉపయోగిస్తున్నట్లు ?  స్త్రీ లు ఎవరికీ వారు ఇలాంటి సంఘటనలలో ప్రతి ఘటించాలని , కారం పొడి, పెప్పర్ స్ప్రే  దగ్గర పెట్టుకోవలేనని, స్త్రీ లందరూ కరాటే నేర్చు కొనవలెనని అంటున్నారు  . ఇవి కొంతవరకు నిరోధించుటకు ఉపయోగ పడేవే  . మరి పురుషుడు  చేసే ఇలాంటి నీచ పని చేయకుండ  ఎం చేయాలో కూడా చెప్పాలి కదా! ప్రజా సంఘాలు , సోషల్  మీడియా , మరియు మాస్ మీడియా  ఉవ్వెత్తున  ప్రచారం  చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి  .

      పురుషుని  లో క్రొవ్వు ఎక్కువై, బలసి , కళ్ళు నెత్తి కెక్కి, ధన మధము ఎక్కువై  కన్నూ- మిన్నూ లెక్క చేయకుండా  పశువు లాగ మారి  అతను ఎదురుగా కనబడిన ఒంటరి  స్త్రీ ల పై  అత్యాచారం చేయుచున్నాడు  . ఇక్కడ పశువుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, జంతువులకు నోరు లేకున్నా జ్ఞానం ఉంది , అవి ఒక పద్దతిని ఫాలో అవుతాయి, నిబద్ధతతో జీవిస్తాయి ఒక దానికి ఒకటి సహాకరించు కొంటాయి , వాటిని చూసి మనం ఎంతో బుద్ధి తెచ్చుకొనవలసి  ఉంది  .

     సమాజములో  మార్పుతేవడానికి  సినిమాలు మంచిమార్గాలు .  ఒకప్పటి  సినిమాలలో ఆశ్లీలానికి తావు లేకుండా తీసేవారు  హీరో లు  హీరోయిన్  ని  అసలు తాకకుండా , ముట్టుకోకుండా డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ జనాలను మెప్పించే వారు .  కుటుంబమంత ఒక చోట కూర్చుని  సినిమా ను  చూసి ఆనందించేవారు . మాటల్లో గాని పాటల్లో గాని  ద్వందార్ధాలు   గాని ఆ రోజుల్లో లేవు . ఆ నటుల నటనే వేరు, ఆ సినిమాలు, పాటలు మరియు మాటలు బంగారం లాంటివి చాల విలువైనవి  ఇప్పటికి చాలా మంది ఆ పాటలు పాడుకొంటారు మాటలు డైలాగులు చెప్పుకొని ఆనందిస్తారు .  ఆ నటులు వేరు , ఆ నాటి పాటల మాటల రచయితలు, దర్శకులు సమాజములో మంచి మార్పు మరియు ప్రేక్షకుల మనోరంజనకు  పాటు పడినారు.

    ముఖ్యముగా ప్రస్తుతము వస్తున్న    పిచ్చి పిచ్చి చెత్త సినిమాలు, టివి లో వచ్చే పిచ్చి చెత్త సీరియళ్ళు  , ఇంటర్ నెట్ లోని ఆస్లీల  దృశ్యాలు,నీలి చిత్రాలు  ,  సెల్ ఫోన్ లు వాటిలో మెస్సేజులు పంపుకోవడము - చాటింగులు చేసుకోవడము   అత్యాచారాలకు ఉసి గోల్పుచున్నవి .   నూటికి ఎనభై  శాతం  ఇవే  అత్యాచారం జరగడములో పాలు పంచు కొంటున్నాయి . 

    ఒక సారి ఈ క్రింది విషయాలను గమనించితే తెలుస్తుంది . 
     నేటి సినిమాలు డబ్బు సంపాదించడమే  ముఖ్యమైన పని గా  ఎంచుకున్నాయి. ఎవ్వడు ఏమైనా, దేశ ప్రజలు  ఏమైనా ఎటు పోయినా  , యువత పక్క దారులు పట్టినా  ఎం పర్వాలేదు.  ఈ తరం సినిమాలలో  తారలు విచిత్ర డ్రేస్సులలో మార్కెట్ లో బట్టలు కరువైనట్లు అసలు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనట్లు, పిచ్చి పిచ్చి  డ్రెస్సులతో, అర్థ నగ్నంగా శరీరం లో  గుడ్డలతో దాచుకోన బడే  అవయవాలను బహిరంగంగా చూపించి ప్రేక్షకులను మత్తెక్కిస్తు నటిస్తున్నారంటే వారికి కనీసం మానవత్వం ఉందా? అవయవాలను చూపిస్తూ ముద్దులు పెట్టుకుంటూ(" లిప్ - లాక్ " )  ఇతరులకు చూపిస్తుంటే కనీసం సిగ్గు అనిపించదా , కనీస సంస్కారం కూడా లేదా? ఇంకా చెప్పాలంటే కొందరు నటీమణులు పూర్తిగా డ్రెస్ లేకుండా నటించుటలో తప్పు లేదని,  చాన్సు ఇస్తే  నటిస్తానని చెపుతుంటే ఏమనాలి?  పూర్తిగా డ్రెస్ లేకుండా నటించాలను  వారికి తోక ఒకటి తగిలించి కీకారణ్యం లో వదలి పెడితే వారి బతుకు వారు హ్యాపి గా బ్రతుకుతారు.  వీ టి ని తీసే వాళ్ళకు కూడా సంస్కారం  లేదా? అసలు వా ళ్ళ వాళ్ళు నటిస్తే  సినిమాలు ఇలాగే తీస్తారా? 

     సినిమాలు ఎగ్సిబిట్ / రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే ప్రభుత్వం సెన్సార్ బోర్డ్ కూడా కళ్ళు మూసుకుందా ? వీటి వలన  ఏం జరిగినా పర్వా లేదనుకుందా ? డబ్బులు వస్తే చాలు అని "ఏ " లేదా  "యు " సర్టిఫికెట్లు ఇవ్వడమేనా? ఫారెన్ లో ఇవన్ని ఉన్నాయి కదా మనకూ  కావాలనా  ?  పోనీ ఫారెన్ వాళ్ళను అనుకరిద్దామా ?   వెస్టరన్ కంట్రీస్ వేరు మన భారత దేశం వేరు , అక్కడి సాంప్రదాయాలు మనకు వర్తిస్తాయా , వాళ్ళ క్లైమేట్ వేరు మనది వేరు ఎక్కడా పొంతన ఉండదు . పోనీ వారిలో ఉన్న మంచిని మనం అనుకరించ వచ్చు . అసలు మన దేశము లో సెన్సార్  బోర్డ్  ఉందా లేదా ? అనే అనుమానం ప్రతి వారికి  కలుగుతుంది .


    అసలు మనం  ఎం చేయాలి !

    1. అత్యాచారం చేసిన వాడిని బహిరంగం గా ఉరి తీయాలి , హ్యంగ్ చేసే ముందు వాడి కి క్రూరమైన శిక్షలు రోజు ఒకటి విధించాలి . తప్పు చేయడానికి కలలో కూడా ఎవ్వడు ఊహించ నంత శిక్ష అమలు చేయాలి .

    2.చెత్త సినిమాలను బ్యాన్ చెయ్యాలి , మళ్ళి అలాంటి సినిమా తియ్యకుండా ప్రొడ్యుసర్  , డైరెక్టర్ , నటి నటులను        శాస్వితముగా బహిష్కరించాలి .

    3. టి వి సిరియల్ లలో పిచ్చివాటిని టెలికాస్ట్ చేయకుండా కట్టడి చేయాలి ఒక వేళ చేస్తే ఆ టి వి ఛానల్ ను బ్యాన్       చెయ్యాలి.

    4. నీలి చిత్రాలను ఉక్కు పాదం తో అణచి వేయాలి .


    5. సెల్ ఫోన్  లలో  పనికి రాని మేస్సేజులు మరియు చాటింగ్ ల పై నిఘా పెట్టి వార్నింగులు ఇవ్వాలి .

    6 . ఇంటర్ నెట్ లో ఆశ్లీల సైట్ లు రాకుండా ఫిల్టర్/ జామ్ చేయాలి .
    పైన చెప్పిన వాటి నన్నిటి ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి  . ఒక వేళ ఎవరైనా అతిక్రమించితే అలాంటి వారిపై  ఉక్కుపాదం మోపాలి .

    రోజు రోజుకు అత్యాచారాలు పెరిగి పోతున్నాయి కాని ప్రభుత్వం సరియైన చర్యలు చేపడుతుంటే ఇంకా ఎందుకు రేప్ లు జరుగుతాయి ? 

    ఎంతటి వారినైనా వదలకుండా శిక్షలు వేస్తే అప్పుడు  స్త్రీ లు ప్రశాంతముగా బ్రతకగలరు . మన జాతిపిత మహాత్మా గాంధీ గారి కల నెరవేరుతుంది . మరి మీరేమంటారు .  

                                                                                                -   www.seaflowdiary.blogspot.com





    Sunday, April 12, 2015


     Is Railway go to Private!-రైలు బండి  ప్రైవేటు మార్గం లో వెళుతుందా ! 
                                                                                                                 Date : 12-04-2015
                                                                                                              updated :05-05-2015
    Historical చారిత్రాత్మకమైన, అంతర్జాతీయంగా International  ప్రతిష్టాత్మకమైన భారతీయ రైల్వే Indian Railway  ను పట్టాలు తప్పించబోతున్నారా ?. 1853లో బ్రిటీష్‌ వలస పాలనలో ముంబయి నుంచి థానే Mumbai  to  Thaane మధ్య మొదటి రైలు మార్గం ఏర్పడింది. ఆ తరువాత విస్తరించింది. స్వాతంత్య్రానంతరం 1951లో అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద రైల్వే వ్యవస్థగా జాతీయం చేయబడింది. 





    దేశంలో 1,15,000 కిలోమీటర్ల పొడువున రైలుమార్గం ఉంది. దేశవ్యాప్తంగా రైళ్లు 963.48 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. 7,172 స్టేషన్ల ద్వారా ప్రజలకు సేవలందుతున్నాయి. ఏటా 766.50 కోట్లు, రోజుకు 2.1 కోట్ల మంది ప్రయాణికులను గమ్యం చేర్చుతోంది. ఏటా 105 లక్షల కోట్ల టన్నుల సరుకులను రవాణా చేస్తోంది. ఇంతటి బృహత్తర కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న భారతీయ రైల్వేలో 2013లో రైల్వే శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 1990 నాటికి 16.52 లక్షల మంది ఉద్యోగులున్నారు. రెండున్నర దశాబ్దాల కాలంలో దేశంలో రైల్వే వ్యవస్థ మరింత విస్తరించింది. రైలు మార్గాలు పెరిగాయి. రైళ్ల సంఖ్య ఎక్కువైంది. లోకోమోటివ్‌, కోచ్‌ ఉత్పత్తి కేంద్రాలు, అవసరమైన శిక్షణా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలాంటి స్థితిలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగాలి. 
    1991 నుంచి అమలైన సంస్కరణల తరువాత ప్రభుత్వ రంగంగా ఉన్న రైల్వే శాఖలో ప్రైవేటీకరణకు బీజాలు పడ్డాయి. నయా ఉదారవాద విధానాల అమలుతో రైల్వే శాఖలో పలు విభాగాలు ప్రయివేటు పరమయ్యాయి. 2015-16 వార్షిక బడ్జెట్‌ను రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభాకర్‌ ప్రభు ప్రవేశపెట్టిన నాటికి రైల్వే శాఖలో ఉద్యోగుల సంఖ్య 14 లక్షలకు (85 శాతం) పడిపోయింది. దీనివలన రైల్వేలో ప్రయాణికుల సేవలు తగ్గుతున్నాయి. ప్రమాదాలు పెరిగినాయి . రైలు ప్రయాణంలో ప్రజలకు భద్రత కొరవడుతోంది. అలాంటి తరుణంలో రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్లో ఎలాంటి చోటూ కల్పించలేదు. ఉన్న ఉద్యోగులకు శిక్షణ నైపుణ్యం అందిస్తామన్న మాట తప్ప, కొత్త నియామకాల్లేవని తేటతెల్లమైంది. దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు , వారి వయసు కూడా మీరి పోతుంది . ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయకుంటే ఎలా ? నిరుద్యోగుల భవితవ్యం ఏమిటి ? ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించాలి . ఎక్కువమంది కి  ఉద్యోగాలు కల్పించుటలో రైల్వే ది ప్రధాన పాత్ర వహిస్తుంది.

    మన దేశం లో కేంద్రం లో ప్రభుత్వం ఉండే కాలం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ! తరువాత ఏ ప్రభుత్వం వస్తుందో ప్రజలే తేలుస్తారు , ఇప్పుడు ఉన్న ప్రభుత్వ తీరు సామాన్య ప్రజలకు అనుకూలం గా ఉంటే ప్రజలు మళ్ళి 5 సంవత్సరాలు పొడగిస్తారు  లేదంటే ఇంటికి పంపిస్తారు .
    ఈ  5  సంవత్సరాలు ప్రజలకు మరియు దేశానికి మంచి చేయాలి కాని ప్రజలను మరచిపోయి ప్రైవేటు పాటను పాడుతున్నారు . ప్రైవేటు అంటే ఎందుకంత మోజు ? ఓట్లు వేసి గెలించి అధికారం లోకి తెచ్చేది ప్రజలు కాని కాని కార్పొరేటు వాళ్ళు కాదు, బడా బాబులు కాదు వాళ్లకు ఓటు వేయడానికి అసలు తీరిక ఉంటే కదా !

     NDA  ప్రభుత్వం రైల్వే శాఖలో Privatization  ప్రైవేటీకరణ కూత శబ్దాన్ని పెంచింది. బుల్లెట్‌ రైలు వేగాన్ని మించి రైల్వే శాఖను బహుళ జాతి సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. తద్వారా భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. సౌకర్యాలు తగ్గుతాయి. భారాలు పెరుగుతాయి. చివరికి కొత్త ఉద్యోగుల మాట అటుంచి ఉన్న ఉద్యోగులకు ముప్పు వాటిల్లుతుంది. ఉద్యోగులకే కాదు ప్రజలకు భారం అవుతుంది .
     ఈ అవకాశం గురించి ప్రైవేటు వాళ్ళు ఎప్పుడు  ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.  

    జనతా ప్రభుత్వం లో మధుదండావాతే గారు రైల్వే మంత్రిగా సర్ప్లేస్ surplus budget ప్రవేశ పెట్టినారు ఆ  ఘనత నిజంగా ఆయనదే . ఆయను చూచి కూడా తరువాత వచ్చిన రైల్వే మంత్రులు ఆ పని చేయలేక పోయారు . 

     సరకు రవాణా చార్జీలను కూడా పెంచు చున్నారు . యూరియా , గింజ ధాన్యాల రవాణా చార్జీలు 10% బొగ్గు  రవాణా చార్జీలు 6.3% , సిమెంట్ 2.7% ,  ఇనుప తుక్కు 3. 1% కోల్ తార్ రవాణా 3. 5% పెంచుతున్నారు .   

    మనది ప్రజాస్వామ్య దేశం కాని ప్రైవేటు దేశం కాదు . ప్రజలకు నిజం గా సేవ చేయాలంటే , సౌకర్యాలు కల్పించాలంటే వారికి ప్రయాణం సుఖవంతం చేయాలి . తక్కువ రేట్లు ఉండాలి కాని ప్లాట్ ఫాం  టికెట్ 10 రూపాయలు చేస్తారా ? బడ్జెట్ లో మాత్రం రేట్లు పెంచలేదని ఇప్పుడు సరకులపై రేట్లు పెంచుతారా ? దీని వలన నిత్యావసర రేట్లు పెరగవా ?

    సురేష్ ప్రభు గారి రైల్వే బడ్జెట్ " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " అని ఇంత వరకు అనుకున్నాము కాని  01-04-2015 నుండి  5 రూపాయల ప్లాట్ ఫాం టికెట్ ను రూ . 10 కి పెంచడమేమిటి ? ఇక వీడ్కోలు చెప్పడానికి రైల్వే భోగి వరకు వెళ్ళవలసిన పనిలేదు . ఇంటి వద్దనే వీడ్కోలు చెప్పి పంపించాలి . రైల్వే స్టేషన్ కు వెళ్ళే చార్జీలు మిగలాలని ఏమో !   ఇప్పటికే  ప్లాట్ ఫాం టికెట్ ధర రూ . 5 ఎక్కువ ఉన్నదంటే  రూ . 10 కి పెంచి నడ్డి విరిచారు . ఇంకా కొన్ని రోజు లైతే  ట్రైన్ ను దూరం నుండి చూస్తే కూడా డబ్బు వసూలు చేస్తారేమో 

    భారతీయ రైల్వేల పునర్మిర్మాణం పేరిట భారీ సంస్కరణల అమలుకు బిబేక్‌ దేబ్రారు నేతృత్వంలో అత్యున్నత కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ న్యాయస్థానాల తీర్పు మాదిరిగా తాజాగా మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో చాలా ప్రమాదకరమైన సిఫార్సులు చేసింది. ఇవి అమలైతే భారతీయ రైల్వే పట్టాలు తప్పనుంది. సరుకుల రైళ్ల (గూడ్సు)తో పాటు ప్రయాణికుల రైళ్లను భారతీయ రైల్వే సారథ్యంలో కాకుండా ప్రయివేట్‌ సంస్థలు నడిపేందుకు అవకాశం ఇవ్వాలని అతి ప్రమాదకర సిఫార్సులు చేసింది. అలాంటి సిఫార్సుల కోసమే కమిటీ ఏర్పాటైందన్న విషయాన్ని విస్మరించలేం. రైళ్లను నడపడాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడమంటే ప్రజల సంపదను వాటి చేతుల్లో అప్పనంగా పెట్టినట్టే అవుతుంది. ఆ కమిటీ సిపార్సులు అక్కడితో ఆగలేదు. కోచ్‌, వ్యాగన్ల, ఇంజన్ల ఉత్పత్తి బాధ్యతను కూడా ప్రభుత్వం వదలేసి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని సిఫార్సు చేసింది. అంతేకాదు రైల్వే మౌలిక వసతులను స్వాధీనం చేసుకోవడానికి (కార్పొరేట్‌ సంస్థలు) స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ను నెలకొల్పాలని కమిటీ సిఫార్సు చేసింది.  ఇవన్నీ మధ్యంతర నివేదికలోని అంశాలు. పూర్తి స్థాయిలో నివేదిక వస్తే డివిజన్ల వారీ, జోన్లవారీ ప్రయివేటుపరం చేయడానికి అవసరమైన సిపార్సులను కమిటీ చేసినా ఆశ్చర్యపోవనవసరం లేదు.



    ప్రభుత్వ గమనం, గమ్యం అటువైపే సాగుతున్నది. చివరికి భారతీయ రైల్వే అన్న పేరును కూడా తొలగించి మరో కొత్తపేరును ప్రతిపాదిస్తూ సిఫార్సు చేసినా ఆశ్చర్యపోవనవసరం లేదు. ప్రభుత్వాలు ప్రయివేటీకరణ జపం చేసినప్పుడల్లా సంస్థలకు ఉద్యోగులే పెనుభారమవుతున్నారని చెప్పడం సర్వసాధారణమైంది. ఇప్పుడు రైల్వే మంత్రి పార్లమెంటులో అదే పాటను వల్లిస్తున్నారు. రైల్వే ఆదాయం మొత్తంలో ఉద్యోగుల జీతాలకే సగానికి (రూ.90 వేల కోట్లు) పైగా ఖర్చవుతోందని చెబుతున్నారు. ప్రయివేటుపరం చేయడం తప్పదంటున్న ప్రభుత్వం ఆ 50 శాతం చెల్లింపుల్లో ఉద్యోగుల జీతభత్యాలకు రూ.33 శాతం, పింఛన్లుకు రూ.17 శాతం ఖర్చు అవుతున్నట్టు వెల్లడించింది. వాస్తవంగా అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా టెండర్లు పొందడంలో అవినీతి, అక్రమాలకు కొదవలేదు. కాగ్‌ నివేదికల్లోనూ ఆ విషయాలు గతంలో వెల్లడయ్యాయి. రైల్వే శాఖలోనూ స్వచ్ఛ భారత్‌ నినాదం మొదలైంది. అందుకోసం స్టేషన్లు, రైళ్లల్లో పరిశుభ్రత కోసం కొత్తగా ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. ఇదేదో ప్రభుత్వపరంగా వస్తుందని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భ్రమ పడనవసరం లేదు. ఇప్పటికే ప్రయివేటుపరమైన పలు విభాగాలకు మరింత చట్టబద్ధత కల్పించి ఆ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోనుంది. అందుకవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సేవలు ప్రయివేటుపరమైతే ప్రజలపై భారాల మోత పడుతుందని అనుభవం చెప్తోంది.



    ఎప్పుడు చూసిన రైల్వే లకు నష్టం అని చెబుతారు . ఏ ఒక్క రైల్ అయినా ఖాళీగా వెళుతుందా అంటే అదీ లేదు ,రైళ్ళు ఎప్పుడు నిండుగా జనం తో క్రిక్కిరిసి గా వెళుతుంది . బస్సుల లాగా, విమానాల లాగా  ఖాళీగా వేలుతున్నాయంటే అదీ లేదు . అసలు టికెట్ దొరకడమే గగన మై పోతుంది , ఎన్నో రోజుల ముందు బుక్ చేస్తే గాని టికెట్ దొరకదు. తత్కాల్ లో దొరకదు . విమానాల ధరలు ఈ మధ్య తగ్గిస్తున్నారు , రైలు చార్జీలు విమానాలతో పోలిస్తే నాల్గవ వంతు ఉండాలి కాని విమానాల చార్జిలతో ఇంచు మించు సమానంగా ఉన్నాయి .  ప్రయాణికులు రైల్ లలో కొన్ని వందల కి . మీ ఒంటి కాలిపై నిల్చొని ప్రయాణిస్తున్నారు . క్రొత్త రైళ్ళు వేయండి , జనరల్ భోగీలు పెంచండి . తిను పదార్థములు ,చాయ్ ,కాఫీ ,టిఫిన్ ,డ్రింక్స్ మంచి భోజనం తక్కువ ధరకు అందించాలి . గూడ్స్ రైళ్ళు  మోయలేని బరువు తో వెళ్ళుతున్నాయి ఐనా ఇంకా నష్టం ఎలా వస్తుంది ? నష్టాలు చూపించి ప్రైవేటు చేయడమే మేలని చెబుతున్నారు , మరి ప్రైవేటు వాడికి నష్టం రాదా ? 

    ఏదో మంచి చేస్తారని ప్రజలు మెజారిటీ తో గెలిపించి పంపిస్తే అక్కడ మంద బలం ఉంది కదా అని తమకు ఇష్టం అయిన వారితో కమేటి లు వేసి వారు చెప్పిందే ప్రజల పై బలవంతముగా రుద్దుతారా ? 

    Date : 05-05-2015


    రైల్వే కు నియంత్రణ మండలి అవసరమా? అంటే టెలికాం లో లాగ ప్రైవేటు వాళ్ళు వస్తారన్న మాట . పనగారియా గారిని రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయమని కోరారట . "రోడ్ మ్యాప్ " కావాలంటే ప్రజలను అడగండి , అంతకంటే మంచి "రోడ్ మ్యాప్ " ఇస్తారు .  ఉండేది 5 సంవత్సరాలే కాని ప్రజలకు ఇష్టం లేనిది చేయడమేమిటి ? ఉన్నదానిని అభివృద్ధి చేయాలి గాని రైల్వే ను విభజించి ప్రైవేటు పెట్టుబడులకు అనుమతిస్తారా ? దేశం ఏమైనా ,ప్రజలు ఏమైనా సరేనా ? 

    కమేటిలు వేసి ప్రజల సొమ్ము దుబారా చేయడ మేమిటి ? మన దేశం లో ఎంతో మంది నిపుణులు ,ప్రొఫెసర్లు ,ఎక్ష్ప్ పర్ట్ లు ఉన్నారు వారి సలహాలు ఉచితం గా తీసి కోవచ్చు కదా ! ఒక ప్రయాణికుడిని అడిగినా అతని బాధలు చెబుతాడు వాటిని సరి దిద్దితే అదే ఎంతో విలువైన సలాహా . ఉద్యోగుల సలాహా కూడా తీసికుంటే అది కూడా మంచి సలాహా . పోనీ అభివృద్ధి చెందిన దేశాలలో వారేం చేస్తున్నారో తెలిసికుని పాటించ వచ్చుకదా ! ఎందుకు ఈ పనికిరాని కమేటిలు?.   కమేటిలు ఇచ్చిన రిపోర్ట్ అమలు చేసి చేతులు దులుపు కోవడం కాదు ,దాని వలన ప్రజలకు ప్రయోజనం ఉందా లేదా అని కూడా ఆలోచిస్తున్నట్లు లేదు. కేవలం ప్రైవేటు చేయాలనే దాని పై ద్రిష్టి పెడుతున్నారు . 

    కమేటిలు ఇచ్చిన రిపోర్ట్ లు సామాన్యం గా ధరలు పెంచండని , ప్రైవేటు చేయమని చెబుతున్నాయి . ఇప్పుడు వేసిన మూడు కమేటిలు  వివేక్ దేబరాయ్ కమేటి, ఈ శ్రీధరన్ కమేటి , డి కె మిత్తల్ కమేటి మరియు కార్మిక సంఘాలతో చర్చించాలంటూ రతన్ టాటా కు సురేష్ ప్రభు సూచించి నట్లు వార్తలు వచ్చాయి .  

     బోర్డ్ సభ్యులు జోనల్ మేనేజర్లు సహా ఉన్నత అధికారులు తమకు అనుకూలంగా ఉండే వారికే రైల్వే భారి కాంట్రాక్టు లు అప్పజేబుతున్నట్లు తెలుస్తుంది, కొందరు ఉన్నత అధికారులు 5 సంవత్సరాలుగా ఒకే చోట ఒకే విధులు చేస్తున్నట్లు ఈ కమేటి లు గుర్తించాయి . ఉన్నత అధికారులు 5 సంవత్సరాలుగా ఒకే విధులు ఎలా నిర్వహిస్తారు ? వారికి బదిలీలు ఉండవా ? రైల్వే లోనే కాదు అన్ని విభాగాల్లో కూడా ఇలాగే ఉండవచ్చునేమో ! ముందు  corruption లంచ గొండి తనం ను నిర్మూలించాలి . లంచగొండులను ఉక్కు పాదం తో అణచి వేయాలి 

    భద్రతకు లక్ష కోట్లు అపరిష్కృతంగా ఉన్న 300 ప్రాజెక్ట్ లకు 1. 7 లక్షల కోట్లు అవసరమట . అందుకు రైల్వే లు 13 వేల కోట్లు మాత్రమే సమకూర్చగల  స్తితిలో ఉందట . కేంద్రం 40% రుణంగా ఇస్తుందట , 17% ఎల్ ఐ సి ,పెన్షన్ నిధుల నుండి అప్పు తెచ్చుకున్నా అప్పటికి 43% తేడా ఉందట . కావున రైల్వే లోని పలు విభాగాల్ని out sourcing ఇవ్వటమే పరిష్కారమట . ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ( పీ పీ పీ ) ద్వారా మార్పులు చేపడతారట కావున కార్మిక సంఘాలకు నచ్చ జెప్పాలని ,వారిని సంతృప్తి పరచాలని రతన్ టాటా కు రైల్వే మంత్రి సురేష్ ప్రభు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది . 
    ఏది ఏమైనా కార్మిక సంఘాలకు నచ్చ జేబుతారు కాని ప్రజలకు నచ్చ జెప్పగలరా ?  ఈ దేశం 125 కోట్ల ప్రజలది , అన్ని విభాగాల్లో అన్ని చోట్ల ఇంతమంది భాగస్వామ్యం ఉంటుంది . ప్రభుత్వ ప్రజల  భాగస్వామ్యం ( పీ పీ పీ ) చేయండి . అంతే కాని ప్రైవేటు భాగ స్వామ్యాన్ని ప్రజలు కోరు కుంటారా ! 
    మనకు ఇంత అర్జెంటు  గా  అభివృద్ధి  పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ల ద్వారా అవసరం లేదు. రైల్వే లు పబ్లిక్ ద్వారా అభివృద్ధి చేయండి అంతేగాని ప్రైవేటుని ఇందులోనికి లాగవద్దు, ప్రైవేటు వారు లేకుంటే ప్రభుత్వానికి చేతకాదా ?  నిపుణులు లేరా ? కావాలంటే ఇతర దేశాల రైల్వే లను చూస్తె తెలుస్తుంది. రైల్వే అంటేనే సామాన్య ప్రజలది.  

       ధరలు పెంచి బాగు చేయడం ఎవ్వరైనా చేయగలరు , చదువు రాని  వారెవ్వరైనా , చివరకు చిన్న పిల్ల లైనా చేయగలరు . దానికి ఒక కాబినెట్ మంత్రి ,సహాయ మంత్రి అవసరమా ? ఒక్క చైర్మన్ చాలు . 

    సదుపాయాలకు పెద్దపీట అంటూనే ఉన్న పీటను లాగేస్తోంది. ఆన్‌లైన్లో టిక్కెట్ల విక్రయంలో దళారులే రాజ్యమేలే పరిస్థితి ఉంది. దాన్ని అరికట్టే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కొత్త విధానం చేపట్టింది. అయితే ఆచరణలో ప్రయివేటుకే పెద్దపీట వేసింది. కొత్తగా ప్రధాన మార్గాల్లో ప్రీమియం రైళ్లను ప్రవేశపెట్టింది. ఆ రైళ్లకు ప్రయివేటు ఇంటర్నెట్ల ద్వారా మాత్రమే టిక్కెట్టు రిజర్వేషన్లు, సాధారణ టిక్కెట్ల కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే సేషన్లల్లో ప్రీమియం రైళ్లకు టిక్కెట్లు ఇవ్వకూడదన్న నిబంధనలున్నాయి. భారతీయ రైల్వే ఎటువైపు ప్రయాణిస్తున్నదో ప్రీమియం రైళ్ల వ్యవహారమే అద్దం పడుతోంది. మన బండికి మన స్టేషన్లో టిక్కెట్‌ ఇవ్వనప్పుడు అది ఎవరి బండి అవుతుంది? రద్దీగా ఉండే స్టేషన్లల్లో టిక్కెట్‌ కౌంటర్లను పెంచాల్సింది పోయి, అదే సముదాయంలో టిక్కెట్‌ జారీ చేసే యంత్రాలను పెట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం విస్తృతమవుతోంది. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా టిక్కెట్టు లభ్యత మొదలు కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆహ్వానించదగినదే అయినప్పటికీ టిక్కెట్టు విక్రయం ప్రయివేటీకరణ తరువాత ఉద్యోగ నియమకాలపై అప్రకటిత నిషేధం అమలవుతుంది.

    సరకుల రవాణా బాధ్యత నుంచి రైల్వేశాఖ తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది. అంటే సరుకుల రవాణా ఛార్జీల నిర్ణయం ఇక రైల్వేశాఖ చేయదు. కార్పొరేషన్‌ నిర్ణయిస్తుంది. ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా ఉండదు. చివరికి ఆ భారాలు ప్రజలు మోయక తప్పదు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.17.655 కోట్ల పెట్టుబడులు సమీకరించనున్నామని రైల్వే మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. ఈ పెట్టుబడుల్లో బహుళజాతి సంస్థల పెట్టుబడులుంటాయని స్పష్టంగా చెప్పారు. భారతీయ రైల్వేలాంటి ప్రభుత్వ సంస్థలో ఎలాంటి చొరబాటూ లేకుండా బహుళ జాతి సంస్థలు పెట్టుబడులు పెట్టవన్నది అనుభవం. విదేశీ బహుళజాతి సంస్థలకు కూడా భారతీయ రైల్వే ద్వారాలు తెరిచింది. తక్కువ వడ్డీతో అప్పులు తెస్తామని మంత్రి వెల్లడించారు. అంతేకాదు బహుళ జాతి అభివృద్ధి బ్యాంకులు పెన్షన్‌ నిధుల కోసం ఆసక్తి చూపుతున్నాయని రైల్వే మంత్రి ఉత్సాహంగా వెల్లడిస్తున్నారు. ఉద్యోగుల పింఛను సొమ్మును షేర్‌ మార్కెట్లో పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. రైల్వే ఉద్యోగుల పెన్షన్‌ సొమ్మును చూపి బహుళజాతి సంస్థల బ్యాంకుల నుంచి రుణం పొందాలనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉందని స్పష్టమవుతోంది. 

    రైల్వే భద్రతకు రూ.లక్ష కోట్లు కావాలని 2012లో కకోద్కర్‌ కమిటీ సిపార్సులు చేసినా, నేటి వరకు వచ్చిన బడ్జెట్‌ల్లో ఏ మాత్రం చోటు లభించలేదు. ఏ ప్రభుత్వమూ అటు వైపు దృష్టి సారించలేదు. రైలు పట్టాల మార్పిడి, సిగల్‌ వ్యవస్థ ఆధునికీకరణ, ప్రయాణికుల రక్షణ, తదితరమైనవన్నీ అందులో ఉన్నాయి. అలాంటి ప్రధానమైన అంశాలు కూడా పట్టడంలేదు. కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేను ప్రయివేటు బాటలో నడిపేందుకు సిద్ధమవుతోంది. తద్వారా జాతీయ సంపదగా ఉన్న రైల్వే వ్యవస్థను పట్టాలు తప్పించి కార్పొరేట్‌ సంస్థల మార్గంలో నడిపించేందుకు నడుంకట్టింది. ఈ ప్రమాదం తక్షణం రైల్వే ఉద్యోగులపై పడనుంది. ఆ తరువాత ప్రజలపై వివిధ రూపాల్లో భారం, అభద్రత ఉంటుంది. నాలుగు దశాబ్దాల క్రితం రైల్వే కార్మికులు చేపట్టిన చరిత్రాత్మక సమ్మెను ఇప్పటికీ మరువలేము. ఆ స్ఫూర్తి, చైతన్యం నేటితరం ఉద్యోగులు, కార్మికుల్లో కలగాలి. ఉద్యోగులు ఒక్కరే బాధ్యతను తీసికొంటే సరిపోదు ప్రజల భాగస్వామ్యం ఉండాలి . ఉద్యోగులకు ఏదో ఆర్ధిక ప్రయోజనం చూపిస్తారు. ఏదో ఒకటి చేస్తారు కాని రైల్వే లను  ఉపయోగించేది ప్రజలే , ప్రజల జీవితం వారి  భవిష్యత్తు భారతీయ రైల్వే లతో జీవితాంతం ముడి పడి ఉన్నది .అంతే కాని ప్రైవేటు భాగ స్వామ్యాన్ని ప్రజలు కోరు కుంటారా! అందుకే ప్రభుత్వ ప్రజల  భాగస్వామ్యం ( పీ పీ పీ ) చేస్తే బాగుంటుంది . 

                                                                                                                   yours ,
                                                                                             www.seaflowdiary.blogspot.com 

    Sunday, April 5, 2015


    CCTV in changing room-Thanks to Smriti Irani 

                                                                                               Date : 05-04-2015



    Fab india CCTV captures Smriti in changing room in Goa; shop sealed, 4 held





        A store operated by fashion boutique chain Fab India was sealed in Goa on Friday and three to four people were detained for allegedly setting up a CCTV camera which overlooked the store's changing room where central minister Smriti Irani was trying out clothes.

    Union human resource development minister Smriti Irani reported voyeurism to Goa police which filed an FIR on the basis of a CCTV camera footage that had recorded her while she tried out some clothes at the Fabindia outlet in Candolim, a tourist spot 15km from Panaji, around 12.40pm on Friday. Irani is in Goa with her husband Zubin Irani on a two-day private holiday.

    Rushing out of the cubicle and raising an alarm, Irani and her husband confronted the staff of the store and demanded they be shown the CCTV footage. Zubin is learnt to have also called up the local BJP MLA Michael Lobo, who called the police.

    Speaking to IANS, Calangute BJP legislator Michael Lobo, who was first contacted by Irani's team after the incident, said he and the police were scanning through the video footage of the particular CCTV camera which goes back to at least three months.

    As police made the announcement, the North District police formed a special squad to examine stores across the coastal belt in the state for mischievously placed security cameras.

    Irani, who was visiting the store located near the upmarket beach resort village of Calangute in north Goa, was trying out clothes in the changing room when members of her entourage noticed the camera discreetly pointed towards the dressing room and raised a hue and cry.


    "Police sealed the shop and inspected the showroom. Four staffers of the store were arrested by the crime branch, which was handed over the investigation. The MD, CEO and regional manager of Fabindia have been called for questioning on Saturday," 

    A First Information Report has been filed under sections 354 and 509 of IPC, Superintendent of Police (North Goa) Umesh Gaonkar said, adding three to four people had been detained.

    "We have sealed the store. Investigations are on," Gaonkar told reporters. Irani has also recorded her statement with the Calangute police station.



    The police have not disclosed the identity of the detainees, all of whom are employees of the store operated by Fab India, a leading Indian fashion label which has a presence across India.

    ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంపై గోవా సర్కారు సీరియస్
    Updated : 4/3/2015 6:14:16 PM
    Views : 327

    Goa Government decided to take action on Fabindia store

     ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంపై గోవా సర్కారు సీరియస్ అయింది. షాపింగ్ సెంటర్‌పై చర్యలకు గోవా సీఎం ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులో బీజేపీ సమావేశాల్లో ఉన్న సీఎం ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఫ్యాబిండియా బట్టల షాపులో హిడన్ కెమెరాలు పెట్టి విషయాన్ని పోలీసులు సైతం నిర్దారించారు.

    గత మూడు నెలలుగా కెమెరా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో షాపు యజమానిపై చర్యలకు అధికారులకు ఆదేశాలందాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదు మేరకు షాపును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్రయల్ రూమ్‌లో రహస్య కెమెరాలున్నట్లు స్వయంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే గుర్తించారు 

     కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  గారికి ధన్య వాదములు . ట్రయల్ రూం లలో రహస్య కెమెరాలు పెట్టడం దానిని  బట్టబయలు చేయడం వలన ఇకముందు దేశం లోని మహిళలకు ఎంతో రక్షణ కల్పించి నట్లు అయినది . కేంద్రమంత్రి పుణ్యమా అని ఈ సంఘటనను తీవ్రముగా పరిగణించి తగిన చర్యలు తీసికొన బడుతున్నవి . ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు జరిగినా ఎక్కువగా ఎవ్వరు పట్టించు కోలేదు కనీసం ఇప్పటి నుండైన ప్రభుత్వం ఖఠినంగా వ్యవహరించాలని కోరుకుందాము .

     బట్టల షాపులో ట్రయల్ రూం లలో, వాష్ రూముల్లో స్నానం చేస్తున్నప్పుడు  రహస్య కెమెరాల ద్వారా  యువతులను ,స్త్రీ లను వారికి తెలియ కుండా రహస్యంగా వీడియో లు  తీసి  సంబందితులకు చూపెట్టి భయ పెట్టి డబ్బులు వసూలు చేయడం లేదా వారిని లోబరుచు కోవడం , ఇంటర్ నెట్ లో  పెట్టడం  CD  చేసి అమ్మడం  జరుగుతుంది . ఇక్కడే కాకుండా హోటల్ లలో లాడ్జి లలో అపార్ట్ మెంట్లలో కూడా పెట్టారేమోనని అనుమానం వస్తుంది . ఈ  రహస్య కెమెరాల వల్ల రోజుకు ఎంతమంది అమాయకులు బలి అవుతున్నారో ! 

    రహస్య కెమెరాలు బట్టల షాపులో ట్రయల్ రూం లలో, వాష్ రూముల్లో,  హోటల్ లలో లాడ్జి లలో అపార్ట్ మెంట్లలో పెట్టడం చట్ట వ్యతిరేకం, సంఘ వ్యతిరేకం అది క్షమించరాని నేరం . అది దేశ ద్రోహం కూడా !
    షాపులో బట్టలు దొంగతనం అవుతుందని అందుకే రహస్య కెమెరాలు పెట్టామని యజమానులు బొంకుతున్నారు . 
    ప్రతి డ్రెస్ కు ఒక ట్యాగ్ ఉంటుంది అదే దొంగలను పట్టిస్తుంది అలాంటప్పుడు ఈ రహస్య కెమరాలు డ్రెస్ ట్రయల్ రూం లో ఏం అవసరం ? 
    షాపులో అడుగడుగు కు ఒక CCTV పెట్టుకోమనండి కాని  రహస్య కెమరాలు డ్రెస్ ట్రయల్  రూం లో ఎందుకు ? రహస్య చిత్రీకరణ కు మాత్రమే పెట్టారు అనే దానిలో ఏ సందేహం లేదు . 

     రహస్య కెమరాలు  పెట్టిన యజమానులను  నిర్భయ కేసు క్రింద కఠినంగా శిక్షించాలి . ఆ షాపు ,హోటల్ , లాడ్జ్  లైసెన్స్ రద్దుచేయాలి . ఆ షాపులో ఉన్న బట్టలన్నింటిని పేదలకు పంచి పెట్టాలి . కనుగ్రుడ్లు పీకేసే చట్టం తీసుక రావాలి మంత్రి గారు ఈ  అసాంఘిక కార్యక్రమాన్ని పట్టుకుని ఎంతో మేలు చేశారు .
     ప్రభుత్వం దీనిని ఒక ఉద్యమం గా చేపట్టి దేశం లోని అన్ని బట్టల షాపులపై, హోటల్స్ ,లాడ్జ్ ల పై   రైడింగ్ చేసి పట్టుకోవాలి. నేరస్తుడు ఎంత పెద్దవాడైనా , సెలబ్రిటీ  అయిన , పెద్ద కార్పోరేట్ అయిన మంత్రి అయినా వదలి పెట్టకుండా బహిరంగం గా కఠినంగా శిక్షించాలి . అప్పుడే ఈ దుర్మార్గపు పని అంత మౌతుంది .
    Sources aware of the shop's interiors said the CCTV camera was installed high on a wall outside the trial room with its lens focused into the trial room through a foot-high ventilation gap.

    Footage revealed while the minister's head and neck is visible as she tries out an outfit, the camera is placed in such a manner that the person's back and the reflection in the mirror are also visible.

    The store's staff told the police that the CCTV camera was installed after a spate of thefts, and police, on checking past CCTV footages, found the camera had video recordings of women trying out clothes in the cubicle for the last couple of months.

    "The camera is in a very mischievous place and there is footage of women changing clothes for the past three to four months. We have to crack down on this evil. Many women and men appear to have been targeted here," Lobo said.

    "This is nonsense. This is happening all over. There are people who take videos of you like this when your body is exposed and then try to defame you," Irani is learnt to have told Lobo and the police. She left the store soon after giving her statement to the police, returning to the hotel in Baga  where she is staying.






    Thanks to Smt.Smriti Irani , Hon'ble HRC Central Minister for finding hidden cameras in dress changing room. It prevents this type of action in future . And saved innocent women in our country . 

    It is an illegal ,crime  and  antisocial . severely punished the shop owner. Hotel and Lodge owners . Licence to be abolished. The material in the shop should be distributed to the poor people . Are  there how many such hidden cameras are working in our country, in shops and hotels? 

    Govt. has to take this issue as a movement and raids being performed on these places, severe actions may taken against responsible persons even if they are celebrity , corporate and Minister also . And close  their shops, hotels and privacy places. And they may be booked under " Nirbhaya " Act  

    Then only the evil act ends . 


                                                                                                                  Yours ,

                                                                                            www.seaflowdiary.blogspot.com