Tuesday, June 9, 2015



2 Minutes - రెండు నిమిషాలు - दो मिनट 
                                                        Date : 09-06-2015
                                                    updated : 11-06-2015

          This slogan  "2 Minutes we have seen on Maggi noodle pocket . 


    మనం ఈ  slogan ని  Maggi  noodle పాకెట్ పైన చూశాము . ఈ రెండు నిమిషాలు అనేది ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకొని రాజ్యమేలుతున్నది . 


   మనకు ఆహారం అతి ముఖ్య మైనది , మనం బ్రతకాలంటే ఆహారం తినాలి . కొందరు ఆహారం తినడానికి బ్రతుకుతారు కాని చాల మంది బ్రతకడానికి ఆహారం తింటారు . మనుషులే కాదు జీవ కోటి మొత్తం బ్రతకడానికి ఆహారం తింటాయి. 
  మానవులు తినే ఆహారం రక రకాలుగా ఉంటుంది . తమ ఆర్ధిక స్థితిని బట్టి తాము భుజించాల్సిన ఆహారాన్ని తయారు చేసి కొంటారు . కొందరు రొట్టె ,అన్నం , చారు తీసికొని బ్రతుకుతారు . మరికొందరు గంజి త్రాగి బ్రతుకుతున్నారు . మరి ధనవంతుల సంగతి ఎంత చెప్పినా తక్కువే . వారికి అసలు గంజి , రొట్టె అంటేనే తెలియదు . వీరు తమ విలాస వంతమైన జీవితం గడపడానికి  రక రకాలా విధముగా డబ్బు సంపాదిస్తారు. కొందరు చిన్న చిన్న పరిశ్రమలు మరి కొందరు పెద్ద పెద్ద కంపనీ లు పెడతారు .  మల్టీ నేషనల్ కంపనీలు పెట్టి తమ ఉత్పత్తులను ప్రపంచ మంతటికీ సరఫరా చేస్తూ బిలియన్ల డాలర్లు సంపాదించి ప్రపంచములో గుత్తాది  పత్యాన్ని చలాయిస్తారు . 

     వీరు  బీద దేశాలు మరియు  అభివృద్ధి చెందుతున్న దేశాల ను ఆకర్షిస్తారు .  తమ సరుకులను ఈ దేశాల్లో నింపేస్తారు . వారి ఉత్పత్తి  టెక్నికల్ కావచ్చు , కెమికల్ కావచ్చు , సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ కావచ్చు చివరికి అతి పేదల నుండి ధన వంతులకు నిత్యావసరమైన ఆహార పదార్థాలు కావచ్చు . 

     ఆహార పదార్థాలు ప్రజలకు ముఖ్యమైనవి కాబట్టి చాలా దేశాలు ముందు ఆహార ఉత్పత్తులపై దృష్టి పెడతాయి వాటిని దిగుమతి చేసుకుంటాయి . లేదా ఆ కంపెనీ లే దిగుమతి చేసికునే దేశాలల లోనే ఉత్పత్తి చేస్తాయి, ఎందుకంటే తమ దేశం నుండి సప్లై కావడానికి చాల టైం పడుతుంది కనుక . ఇక్కడి దేశాలు కూడా వారికి సహక రిస్తాయి , ఆ కంపెనీ లకు అతి తక్కువకు భూమి , విద్యుత్, రవాణా సౌకర్యం  మరియు నీరు కల్పిస్తారు ,వారి వలన తమ దేశం లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మరియు  తాము  అంత పెట్టుబడి పెట్టలేరు కనుక. 
ఈ కంపెనీ ల వారు అక్కడి దేశం లో పండిన వ్యవసాయ ఉత్పత్తులను అతి తక్కువ ధరకు కొని వాటిని ప్రాసెసింగ్ చేసి ఎన్నోరెట్లు అధిక ధరకు ఆ దేశాల్లోనే అమ్ముతారు .  

     రెండు రూపాయలకు తయారయ్యే కూల్ డ్రింక్ ను పది రూపాయలకు అమ్ముతారు . రెండు రూపాయల ఆలు గడ్డను కొని చిప్స్ చేసి 20 రూపాయలకు అమ్ముతారు. ఇలాగ వాళ్ళు బిలియన్ , ట్రిలియన్ డాలర్లను సంపాదిస్తున్నారు . 

     ఈ మల్టీ నేషనల్ కంపెనీ వారు మొదట తమ ఆహార ఉత్పత్తులను ఇంటర్ నేషనల్ Inter National Standard ప్రకారముగా తయారు చేసి మార్కెట్ లో ప్రవేశపెడతారు కాని రాను రాను ఆ స్టాండర్డ్ ను పాటించ కుండా ఏవో కెమికల్స్ మోతాదుకు మించి , కలుపరానివి కలిపి మార్కెట్ లో పెడతారు . ఎవ్వరు చూస్తారు లే మాది ఇంటర్ నేషనల్  కంపెనీ అని వారికి ఒక విధమైన అహం వస్తుంది . 
    అట్లాగే ఇప్పుడు మనదేశం లో ప్రస్తుతం Nestle నెస్లే  Swiss స్విస్ కంపెనీ అలాగే చేసింది . అది ఇన్స్టంట్ ఫుడ్ " Maggi " మాగి noodles తయారు చేసి మనదేశం లో అమ్ముతున్నది . దీనిలో స్పెషల్ ఏమిటంటే ఈ నూడుల్స్ ని రెండు నిమిషాల్లో తయారు చేసికొని తినవచ్చు . 
   ప్రస్తుతం మనకు ఎలా ఉంది అంటే వండుకొని తినడానికి కూడా సమయం దొరకడం లేదు . బడికి వెళ్ళే పిల్లలకు ,ఉద్యోగులకు సమయానికి వెళ్ళాలంటే ఏదో ఒకటి తిని పరుగేత్తవలసిన పరిస్థితి ఉంది . తల్లులు కూడా 2 నిమిషాల్లో తయారయ్యే maggi noodles  వేడి నీళ్ళలో వేసి మసాల కలిపి తీసి పిల్లలకు తినిపిస్తున్నారు , స్కూల్ కి టిఫిన్ బాక్స్ లో కూడా maggi   పెట్టి పిల్లలను స్కూల్ కి పంపుతున్నారు . 
ఇంట్లో టిఫిన్ ని  పెద్ద వారు , తాతలు ,అమ్మమ్మలు  కూడా maggi నే ఇష్ట పడుతున్నారు కేవలం 2 నిమిషాల్లో చేసికొనవచ్చు కదా ! అందులోను maggi రుచి గా కూడా ఉంటుంది . అందుకే దేశం లో , ప్రపంచములో ప్రజలు చాలా మంది దానికి అలవాటు పడ్డారు అందులోను రూ . 5 కు , రూ . 10 కు లభించే పాకెట్లు కూడా అమ్ముతున్నారు , చౌకకు దొరుకుతుందని చాలా మంది ఇష్ట పడుతున్నారు . 
    అందులో దీనికి సినిమా యాక్టర్ లు maggi noodle  .Bollywood actors Amitabh Bachchan, Madhuri Dixit and Preity Zinta, కి విపరీత ప్రచారం చేస్తున్నారు. వీరు దీనికి బ్రాండ్ ambassador గా పనిచేశారు .  అందుకే ఇంత ప్రాచుర్యం సంపాదించింది . దీనికి ఏది ఎదురు లేకుండా పోయింది . 
    ఏమైందో ఏమో ఒకతను maggi తిని  సిక్ అయ్యాడు , అప్పుడు maggi టెస్ట్ చేశారు . అందులో సీసం 2.5 ppm ఉండాలి కాని 7 పాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు మరియు అందులో MSG మోనో సోడియం గ్లుటమేట్ ఉన్నట్లు కనుగొనబడినది . పాకెట్ ల పై MSG లేదని ప్రింట్ చేశారు . దీనితో ప్రతి రాష్ట్రం పరిశోధనలు జరిపి పైన తెలిపిన పదార్థాలు ఉన్నట్లు తేల్చాయి . maggi noodles ప్రమాదకరమని వాటిని తినవద్దని మార్కెట్ లో అమ్మవద్దని నిషేదించాయి . భారత ఆహార భద్రత , ప్రమాణాల సాధికారిక సంస్థ FSSAI  అన్ని రకాల మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించింది . మార్కెట్ నుండి ఉపసంహరించాలని నెస్లే Nestle ను ఆదేశించింది . 



   Nestle కు వ్యతిరేకముగా Consumer affairs ministry strong  కేసు Maggi పై  National consumer forum లో  వేయడానికి ముందుకు వచ్చింది . సెక్షన్ 12(d ) Consumer protection  Act  1986 ప్రకారము కేంద్ర ప్రభుత్వం National Consumer Dispute Redressal Commission (NCRDC) లో complaint చేయవచ్చు. నష్ట పరిహారం కోరవచ్చు  . 



    బ్రాండ్ brand ambassadors misleading చేసినందులకు Actors Madhuri Dixit, Amitabh Bachchan and Preity Zinta ల పై కేసు  FIR వేయమని Hon'ble court బిహార్ కోర్ట్ పోలీసులను ఆదేశించింది . ఈ Actors కు support గా శివ సేన ముందుకు వచ్చింది . 

    Actors Madhuri Dixit, Amitabh Bachchan and Preity Zinta could land in trouble if advertisements for Maggi noodles featuring them are found to be misleading, says the consumer affairs ministry. Maggi brand ambassadors, including Bollywood star Madhuri Dixit, were "warned of action" by the government if their advertisements for Nestle's popular noodle product were found to be misleading. However, Amitabh Bachchan has been quoted in a report as saying that he has not received any notice from the government over endorsing Maggi noodles. He says that he will fully cooperate with the law and adds that he had stopped endorsing the instant noodles' brand two years ago. According to reports, the Bihar court has ordered the police to lodge an FIR against Bollywood actors Amitabh Bachchan, Madhuri Dixit and Preity Zinta, who are the brand ambassadors of Nestle India, following a complaint filed by a lawyer alleging that he fell ill after eating Maggi. Reportedly, the court has ordered the police to file an FIR against the actors under various section of IPC (Indian Penal Code) that includes IPC 420 for cheating consumers. Also included are Section 270 for malignant act likely to spread infection of disease dangerous to life and Section 273 for sale of noxious food or drink.

      However, while being slapped with a legal case seems inevitable for the stars, they have also found support in a political party. 

     According to a PTI report, Shiv Sena came out in support of actors and celebrities who have endorsed Maggi, the Nestle India product which has been hit by allegations of hazardous contents. "The issue and reports about Nestle are very disturbing for parents and consumers at large. A million questions are now arising like why quality control was not done till now. The lethargy of earlier governments has been an eye-opener," said Neelam Gorhe, Sena MLC and spokesperson. However, she had a different view as far as the involvement of celebrities was concerned. She added, “Taking legal actions against actors seems taking it too far. Brand ambassadors, models and actors need to be more informed and careful while endorsing any product because people believe that they are people's well-wishers... But action against actors is an exaggeration of real facts and will divert the focus from the issue of safe and healthy food manufacturing," Gorhe said.

    Shiv Sena leaders are not the only ones supporting celebs. A lot of Tweetizens have taken to the microblogging site to extend their support to the celebs who endorsed Maggi. Let's take a look... 





    మన దేశం లో Maggi  ban చేయగానే Nestle CEO PAUL BULCKE  ఢిల్లీ చేరుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రపంచం మొత్తం మీద ఒకే ప్రమాణం పాటిస్తున్నామని భారత్ లో వంద ఏళ్లకు పైగా వ్యాపారం చేస్తున్నామని, తమ పరీక్షలో సుక్షిత మని తేలిందన్నారు . తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పరీక్షలకు తాము సహకా రిస్తున్నామమని చెప్పారు . ఇప్పుడున్న స్టాక్ ను return తీసుకుతామని వినియోగ దారుల నమ్మకాన్ని చూరగొని మళ్లీ noodles తీసుక వస్తామని చెప్పారు .   

On behalf of consumers, govt to sue Nestle for damages
NEW DELHI: The consumer affairs ministry is preparing a "strong" case against Nestle on the Maggi issue, which it will file in the national consumer forum. Sources said the ministry would file a petition on behalf of consumers, seeking damages from the multinational for selling an unsafe product, adopting unfair trade practices and running misleading advertisements.

On behalf of consumers, govt to sue Nestle for damages

   Consumer affairs minister Ram Vilas Paswan held a meeting with top officials on Friday to discuss the petition.

    As per Section 12(d) of Consumer Protection Act, 1986, the Central or state government can file a complaint in the National Consumer Dispute Redressal Commission (NCRDC) in its individual capacity or as a representative of interests of consumers in general. However, no case has ever been filed under this section and if the ministry does go ahead, this will be a first.

   The Act also has a provision — section 14(hb) — under which the forum can direct the opposite party "to pay a sum as may be determined by it, if it is of the opinion that loss or injury has been suffered by a large number of consumers who are not identifiable conveniently." It also says that the minimum amount payable shall not be less than 5% of the value of defective goods sold to such consumers.

    As per section 10(A) of Consumer Protection Rules, the amount shall be credited to the Consumer Welfare Fund, where affected consumers cannot be identified. The fund can be used for welfare of consumers and even for reimbursing legal expenses incurred by a complainant, or class of complaints in a consumer dispute.








మ్యాగీపై ప్రభుత్వ నిషేధం!

మ్యాగీపై ప్రభుత్వ నిషేధం!
- వెంటనే మార్కెట్ల నుంచి వెనక్కి తెప్పించండి
- తయారీ, ప్రాసెసింగ్‌, అమ్మకాలు జరపొద్దు
- నిషేధంపై ప్రకటన
- అంతకు ముందే స్వీయ నిషేధం పెట్టుకున్న కంపెనీ
- పూర్తిగా సురక్షితం..అయినా స్పష్టత ఇచ్చేందుకే: సీఈవో
- పరీక్షా ప్రమాణాల్లో తేడాతోనే  ఈ గందరగోళం.
- మళ్లీ త్వరలోనే మార్కెట్లోకి : నెస్లే
                                   న్యూఢిల్లీ: అనుమతి పొందిన తొమ్మిది మ్యాగీ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా ఉపసంహరించుకొని వాటిని వెంటనే మార్కెట్ల నుంచి వెనక్కి తెప్పించాలని 'భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారిక సంస్థ' (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నెస్లే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాగీ ఉత్పత్తులలో మానవులకు హాని కలిగలించే ప్రమాదకరమై రసాయన ధాతువులు ఉన్నందునే వాటిని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మ్యాగీ న్యూడుల్స్‌ విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి వాటిని వెనక్కి పిలిపించాలని నెస్లే సంస్థ స్వీయ నిషేధపు నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే 'ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ' నిషేధపు ఉత్తర్వులు జారీ అవ్వడం విశేషం. ఈ ఆదేశాలు వెలువడిన క్షణం నుంచి ఎలాంటి మ్యాగీ ఉత్పత్తుల తయారీని, ప్రాసెసింగ్‌ను, దిగుమతులను, పంపకాలను, అమ్మకాలను నిర్వహించవద్దంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది.
గందరగోళంపై స్పష్టత ఇచ్చేందుకే..
ఇటీవల మ్యాగీ ఉత్పత్తుల విషయంలో వస్తున్న వార్తల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వినియోగదారుల నమ్మకం కొంత సడలిందని దీనిని నిలబెట్టుకొనేందుకు గాను తాము మ్యాగీ న్యూడుల్స్‌ ఉత్పత్తులను ఉపసంహరించు కుంటున్నట్లు సంస్థ సీఈవో పాల్‌ బుల్కే తెలిపారు. అయితే మ్యాగీ న్యూడుల్స్‌లో హాని కలిగించే సీసం గానీ మోనో సోడియం గ్లూటమిన్‌ (ఎంఎస్‌జీ) వంటి రసాయన ధాతువులు ఉన్నట్లు అంగీకరించమని ఆయన తెలిపారు. సంస్థలో అంతర్గతంగా నిర్వహించిన స్వతంత్య్ర పరీక్షలలో కూడా ఎక్కడా ఇలాంటి ధాతువులు ఉన్నట్లుగా తమకు నివేదికలు అందలేదని ఆయన అన్నారు. మ్యాగీ న్యూడుల్స్‌పై నెలకొన్న గందరగోళ పరిస్థితి నుంచి భారత వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందుకే తాము మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
భారత్‌ను లైట్‌ తీసుకోలేదు..
భారత్‌ తమకు ఎంతో కీలక మార్కెట్‌ అని నెస్లే సీఈవో బుల్కే తెలిపారు. ఇక్కడ ఆహార భద్రతను పర్యవేక్షించే తగిన వ్యవస్థగానీ, కఠినంగా వ్యవహరించే విజిలెన్స్‌ విభాగాలు గానీ లేని కారణంగా ఇక్కడ తాము విషపూరిత మ్యాగీ న్యూడుల్స్‌ను తయారీకి పూనుకున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఈ సందర్భంగా త్రోసిపుచ్చారు. తమ సంస్థకు అన్ని దేశాలు ఒక్కటేనని తేల్చి చెప్పారు. అన్ని దేశాలలోనూ మ్యాగీ నాణ్యతా ప్రమాణాలు ఒకే విధంగా ఉంటాయని ఆయన వివరించారు. భారత్‌ను తాము తక్కువగా చూడమని ఆయన అన్నారు.
న్యాయపరమైన చర్యలకు వెళ్లము..
మ్యాగీపై నిషేధం వల్ల తమ సంస్థ ఆదాయం బాగా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తాము భారత ప్రభుత్వంపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సుముఖంగా లేమని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో సహకరిస్తామని ఆయన అన్నారు. వారితో కూర్చొని సమస్యను పరిష్కరించుకోనున్నట్లు బుల్కే వెల్లడించారు.
పరీక్షా ప్రమాణాలే సమస్యకు కారణం కావచ్చొ..
దేశ వ్యాప్తంగా మ్యాగీ న్యూడుల్స్‌ పరీక్షలకు ల్యాబ్‌లలో ఉన్న ప్రమాణాలలో తేడా కారణంగానే ప్రస్తుత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంటుందని నెస్లే సంస్థ సీఈవో పాల్‌ బుల్కే అభిప్రాయపడ్డారు. పరీక్షలకు వాడిన ప్రమాణాలు, విధానాలను గురించి తమ సంస్థ తెలుసుకోవాలని అనుకొంటున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. పరీక్షలకు వివిధ విధానాలను వాడడం కారణంగానే భిన్నమైన నివేదికలు వస్తుండవచ్చొని ఆయన అభిప్రాయపడ్డారు.
త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాం.. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అపోహల వాతావరణం కారణంగానే తాము మ్యాగీ ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నట్లు, వివాదంపై నిజాలు బయటకు రాగానే తాము మళ్లీ మార్కెట్లో మ్యాగీ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాగీపై కురిసిన 'మమత'..
దేశ మంతా మ్యాగీ న్యూడుల్స్‌పై విమర్షలు, నిషధాలు వెలువడుతున్న నేపథ్యంలోనూ ఆ సంస్థకు పశ్చిమ బెంగాల్‌లో కొంత ఊరట లభించింది. తాము మ్యాగీ ఉత్పత్తులను రాష్ట్రంలో నిషేధించాలని అనుకోవడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా మ్యాగీ ఉత్పత్తులను సేకరించి తాము పరీక్షించినట్లు ఎక్కడా మొతాదుకు మించి హాని కలిగించే ధాతువులు అందుటో ఉన్నట్లు వెల్లడికానందున తాము నిషేధం విధించేది లేదని వెల్లడించారు.
తెలంగాణలోనూ నిషేధం.. తెలంగాణలో నమూనాలు సేకరించి వాటిని పరిశోధనశాలలకు పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నివేదికలు అందక మునుపై మ్యాగీపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫలితాలు వచ్చేందుకు ఇంకా రెండు రోజుల సమయం పట్టనున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మ్యాగీపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ తెలిపారు.



నెస్లే తన ఉత్పత్తులను వెనుకకు తీసికుంటానని చెప్పి కోర్ట్ కు ఎందుకు వెళ్ళినట్లు ? అక్కడ nestle కు ఊరట లేదు . ఇప్పుడు nestle ఉత్పత్తులన్నింటిని మన దేశం లో నిషేధించాల్సిన అవసరముంది .


Maggi యే కాకుండా మన దేశం లో మనం తినే ఇతర తిండిలో స్వచ్ఛత ఎంత ? 

media will never inform you??
Nestle company accepts that they add juice extracted from Beef in chocolate Kitkat.
______________________
media never informed you ???
That in a case in Chennai high court Fair & Lovely company accepted that the cream contains the oil from Pig fats !!
______________________
media never informed us that Vicks is banned in how many countries of Europe ! There it has been declared as slow poison ! But in our country we see it's advertising on TV whole day !!
_____________________

media never informed us that Life bouy is neither bath soap nor toilet soap ! But it's
a Cabolic soap used for bathing animals !
Europe uses Life bouy for Dogs ! And in our country millions of humans use it !!
______________________

media never informed us ! ???????????
That Coke, Pepsi is in reality toilet cleaner ! it has been proved that it contains 21 types of different poisons ! And it's sale is banned in the canteen of indian parliament ! But it is sold in whole country !!
____________________
media never informed us ????
That foreign companies selling health tonics like Boost
Complan
Horlics
Maltova
Protin-ex., were tested in Delhi at All India Institute (which houses biggest laboratory in india) and it was found that it is made from the waste left after oil is extracted from Groundnut ! Which is food for animals ! From this waste they make health tonic !!
______________________
media never informed us ??????
When Amitabh Bachhan was operated in hospital for 10 long hours !
Doctor had to cut and remove large intestine !! and doctor had told him that it has rotten due to drinking of soft drinks like Coke, Pepsi ! And then he stopped advertising coke
pepsi !
______________________
Media is faithful to the advertisers.
🔨🔨🔨🔨🔨🔨🔨🔨🔨
 Lots of people enjoy Pizzas today. 
Let's have a look over pizza companies

"Pizza Hut
Dominos
KFC
McDonalds
Pizza Corner
Papa John’s Pizza
California Pizza Kitchen
Sal’s Pizza"

These are all american companies,

Note:- to make Pizza tasty...
E-631 flavor Enhancer is added which is made from Pork or Pig meat.

● Attention friends if following codes are mentioned on food packs then you should know what you are unknowingly consuming.

E 322 - Beef
E 422 - Alcohol
E 442 - Alcohol & Chemical
E 471 - Beef & Alcohol 
E 476 - Alcohol
E 481 - mixture of Beef and Pork 
E 627 - Dangerous Chemical
E 472 - mixture of Beef, meat & Pork 
E 631 - Oil extracted from Pig fats.

● Note - you will find these codes mostly in products of foreign companies like :- Chips , Biscuits , Chewing Gums, Toffees, Kurkure and Maggi !

● Don't ignore pay your kind attention at least for the well being of your kids, if in doubt then search by yourself through your sources if not internet. (Google)

● Look at ingredient on Maggi pack, you will find flavor (E-635 ).

● Also look for following codes on Google :-

E100, E110, E120, E140, E141, E153, E210, E213, E214, E216, E234, E252, E270, E280, E325, E326, E327, E334, E335, E336, E337, E422, E430, E431, E432, E433, E434, E435, E436, E440, E470, E471, E472, E473, E474, E475, E476, E477, E478, E481, E482, E483, E491, E492, E493, E494, E495, E542, E570, E572, E631, E635, E904.


                  కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మన రోజువారీ జీవితంలో భాగం. ఇవి లేనిదే వంటింటికి సంపూర్ణత్వం రాదు. ఆరోగ్యానికి మంచిదని తినే ఈ పదార్థాలే మనల్ని రోగాలపాలు చేస్తున్నాయి. వీటి సాగుకు పురుగు మందులు లేనిదే జరగని పరిస్థితి. అవసరానికి మించి ఈ మందులను వాడటం వల్ల ఒకవైపు భూమిని దెబ్బతీయడంతో పాటు, మరోవైపు కూరగాయల సహజ లక్షణాలు పోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. ఆహార పదార్థాలలో రసాయనాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న అంశంపై కేంద్ర వ్యవసాయశాఖ నిపుణులు పరిశోధన చేసి నివేదికలు అందించారు. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలలాంటి పదార్థాల నమూనాలను పరిశీలించి వివరాలతో నివేదిక విడుదల చేశారు. వీటిలో రసాయనాల స్థాయి ఐరోపా యూనియన్‌ ప్రమాణాలతో పోలిస్తే 750 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. 

       ఇవే కాదు మనం తినే అన్నం, ఆకుకూరలు, పప్పులు, నూనె, కారంలో కూడా పురుగుల మందుల అవశేషాల ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు. చీడపీడల నుంచి పంటలను కాపాడుకు నేందుకు రైతులు పురుగు మందులను వాడుతున్నారు. అయితే, అవి శాస్త్రీయ పద్ధతుల్లో కాకుండా అవసరాన్ని మించి వాడుతున్నారు. కొంతమందైతే పంటలను మార్కెట్‌కు తొందరగా పంపించడానికి కూడా అతిగా కృత్రిమ పద్ధతులను వాడుతున్నారు. కూరగాయలను, పండ్లను మార్కెట్‌కు తెచ్చిన తర్వాత రసాయనాలతో నిల్వ ఉంచుతున్నారు. వంగలాంటివి తీసుకుంటే ఎకరానికి ఒక పంట కాలంలో కనీసం 30 లేదా 40 సార్లు రసాయనిక పురుగు మందులు చల్లుతున్న పరిస్థితి.

    దేశవ్యాప్తంగా చేసిన అనేక పరిశోధనల్లో తల్లిపాలలో కూడా పురుగు మందుల అవశేషాలను గుర్తించారు. మనం రోజువారీ వాడే పాల పరిస్థితి కూడా ఇంతే. పాలు రోగనిరోధక శక్తిని పెంచుతున్నాయన్నది పాత మాట. ఇప్పుడు మనం తాగే పాలు అనేక రోగాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు తెల్లనివన్నీ పాలు కాదు అనే సామెత ఇప్పుడు నిజమవుతోంది. సరైన పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతో మనకు తెలియకుండానే కల్తీ పాలు మన ఇంటికి వచ్చేస్తున్నాయి. వాటినే ఆరోగ్యం కోసం మన పిల్లలతో తాగిస్తున్నాం. దేశంలో ఇప్పుడు కల్తీ పాల ముఠాలు ఎక్కువయ్యాయి. పాలను కృత్రిమంగా తయారుచేస్తూ జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఎరువులు, రసాయనాలతో పాలను తయారుచేస్తూ కేన్సర్‌, రకరకాల వ్యాధులకు కారణమవుతున్నారు. పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా పాలను మంచి పౌష్టికాహారంగా భావిస్తుంటారు. మామూలుగా పాలు నీటితో కల్తీ అవుతాయి. దీంతో పోషక విలువలు తగ్గిపోతాయి. పాలలో కలిపే నీరు శుభ్రంగా లేకపోతే సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మరో రకం కల్తీ ఏమిటంటే వెన్న తీసిన పాలపొడితో పాలను తయారుచేయడం. పాలలో నీరు, పాలపొడి కలుపుతారు. మరీ పలుచగా ఉండకుండా యూరియా, స్టార్చ్‌(పిండిపదార్థాలు), డిటర్జెంట్‌ లాంటివి కలపడంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. పాల సేకరణలో ఉపయోగించిన పాత్రలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, సింథటిక్‌ పాలుగా పిలిచే కృత్రిమ పాలను మంచి పాలలో కలపడం వల్ల పాలు తమ సహజ స్వభావాన్ని పోగొట్టుకుంటున్నాయి. 

   అంతేకాక పాల దిగుబడి పెంచడానికి యాంటీబాక్టీరియా ఇంజక్షన్లు, ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోను ఇంజక్షన్లు ఆవులకు , బర్రెలకు ఇస్తున్నారు. దీనివల్ల స్త్రీల రుతుస్రావంలో హెచ్చుతగ్గులు రావటం, సంతానలేమి, పిసిఒడి, రొమ్ముకేన్సర్‌ లాంటి సమస్యలు వస్తున్నాయి. 

ఇక మాంసాహారానికి సంబంధించి కోళ్లు, గొర్రెలు త్వరగా పెరిగి, ఎక్కువ బరువు రావటం కోసం గ్రోత్‌ హార్మోన్‌ ఇస్తున్నారు. వీటివల్ల అమ్మాయిలకు చాలా ముందుగానే (7-8 సంవత్సరాలకే) రుతుస్రావం మొదలవుతోంది.

    మనం తినే కొన్ని రకాల పండ్లు, కూరగాయలలో ఎలుకల మందు అవశేషాలతో పాటు నాలుగు రకాల నిషేధిత రసాయనాల ఆనవాళ్లను కూడా గుర్తించారు. వీటిలో కాలేయాన్ని దెబ్బతీసే కారకాలు, కేన్సర్‌, గుండెజబ్బులు తెచ్చే రసాయనాలు ఉంటున్నాయని నిపుణుల అంచనా. వీటివల్ల తలనొప్పి, అజీర్ణం, సంతానలేమి, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఓ నివేదికలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో మనలో చాలా మందికి తెలియదు. దీనికి పరిష్కారం ఏమిటని ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఆహార సంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

    సహజమైన కూరగాయలు, ఇతర పదార్థాలు ఎక్కడ దొరుకుతాయనేది ఇప్పుడు పెద్ద సమస్య. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లను తినడం ద్వారా మాత్రమే రసాయన అవశేషాలకు దూరంగా ఉండగలుగుతాం. సేంద్రీయ సాగును ప్రోత్సహించడం, మంచి మార్కెట్‌ సదుపాయా లతో అందరికీ అందుబాటులోకి తేవడమే దీనికి పరిష్కారం. సహజ పద్ధతుల్లో పండించే రైతులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. కొన్ని సంస్థల యాజమాన్యాలు, కొందరు వ్యక్తులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సాగు చేయడం నుంచి మార్కెట్‌కు తీసుకురావడం వరకూ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రసాయన ఎరువులు వాడటం వల్ల తగ్గిపోయిన భూ సారాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పంట వ్యర్థాలను కంపోస్ట్‌ రూపంలో ఉపయోగించడం, గ్రీన్‌మెన్యూర్‌ని పెంచి దాని నుంచి కంపోస్ట్‌ తయారు చేసుకుని పొలాల్లో వాడుకోవడం వల్ల భూసారం నెమ్మదిగా పెరుగుతుందని రైతులు అంటున్నారు. భూమిలో సేంద్రీయ పదార్థం పెరిగితే నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. ఇది పెరిగినప్పుడు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి కూడా భూమికి వస్తుందనేది వ్యవసాయ నిపుణుల పరిశీలన. సేంద్రీయ సాగు చేస్తున్న రైతులను ఒకటి చేసి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, కంపెనీలుగా నడపడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. సహజ ఆహారం, సెంటర్‌ఫర్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌ లాంటి సంస్థలు సేంద్రీయ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రైతులను సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరి పరిధి చాలా చిన్నది.

    ప్రభుత్వాలు ముందుకొచ్చి సేంద్రీయ సాగుకు రాయితీలివ్వాలి. రసాయన ఎరువులపై ఎలా సబ్సిడీలు ఇస్తున్నారో, వాటిని వాడనందుకు అవే సబ్సిడీలను సేంద్రీయ రైతులకు అందజేయాలి. వారికి ప్రత్యేక పథకాలు ప్రకటించాలి. వారి పంటలకు ప్రత్యేక మార్కెట్లు, ప్రత్యేక గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. పప్పులు, ఇతర వస్తువుల కోసం ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. వీటిని పరిష్కరిస్తే సేంద్రీయ సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు తరాలకైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఇది చాలా అవసరం.
(డాక్టర్‌ రమాదేవి మీసరగండ)

మనం త్రాగే నీరు కల్తీ  .  నూనె లు కల్తీ ,  నెయ్యి కల్తీ ,  జామ్ లు కల్తీ,  క్రీం లు కల్తీ , సాస్ లు కల్తీ, కూల్ డ్రింక్ లు కల్తీ, చివరకు పళ్ళు కూడా కల్తీ వాటర్ మిలన్ కు ఇంజెక్షన్ ఇచ్చి లోపల ఎర్రగా చేయు చున్నారు . మామిడి కాయలలో కార్బైడ్ పెట్టి పసుపు పచ్చ గా చేసి అమ్ముచున్నారు , అరటి పళ్ళ ను కూడా అలాగే చేయు చున్నారు . ఆరోగ్యాన్ని కాపాడే మందులను కూడా కల్తీ చేయు చున్నారు . 






     అసలు మనం ఏం తిని బ్రతకాలి ? కల్తీ జరుగకుండా తీసికొనవలసిన భాద్యత పూర్తిగా ప్రభుత్వం పై ఉంది . ప్రజల ప్రాణాలు కాపాడవలసిన భాద్యత కూడా ప్రభుత్వమే చూడాలి . దానికి అవసరమైన infrastructure , man power కల్పించాలి .  Random  గా routine గా తిను పదార్థాలను పరీక్షలు జరపాలి . కల్తీ చేస్తున్న వారు కల్తిని మానుకోవాలి . కల్తీ చేస్తున్న వారిని క్రూరం గా శిక్షించాలి . 

                                                                                                                          yours ,
                                                                                                      www.seaflowdiary.blogspot.com 



Wednesday, May 13, 2015




RTC  STRIKE  -  ఆర్ టి సి  సమ్మె

                                    Date : 13-05-2015. 
                                               12.48 PM



  మన ప్రియతమ ముఖ్యమంత్రి  KCR  గారికి ప్రజల పై ఎంత ప్రేమో ఉద్యోగు లంటే కూడా అంతే ప్రేమ . ప్రజల గురించి ఎవ్వరు చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు , ప్రపంచములో ఎవ్వరు చేయని పనిని ,సాధ్యం కాదని వదలి పెట్టిన పనులను కూడా సాధ్యం చేసి చూపెడుతున్న ధీరుడు . 

  పేద ప్రజలకు దేవుడిగా  ఉద్యోగుల కు అండగా నిలిచారు . వారికి కావలసినవి వారు చెప్పకుండానే స్వయముగా ఎంత మొత్తమైన వెనుకాడకుండా ముందుకు దూసు కెళ్ళుతున్నారు , ఎవరైనా అడగడమే ఆలస్యం , ఆయన దగ్గరికి వెళ్ళిన వారు సంతోషముగా తిరిగి వస్తారు , మనకు KCR  ముఖ్యమంత్రి గా ఉండడం మన అదృష్టం . 

  రాష్ట్ర ఉద్యోగులకు వాళ్ళు అడగ కుండానే  43%  ఫీట్ మెంట్ ఇచ్చారు . ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనికి  ముందుకు రాలేదు .  ఉద్యోగులు ఎంతో సంతోషిస్తున్నారు .

    ఆర్ టి సి ఉద్యోగులు  తమకు కూడా  43%  ఫిట్  మెంట్ ఇవ్వమని అడిగారు . సంస్థ నష్టాల్లో ఉన్నదని అంత ఫిట్ మెంట్ ఇవ్వమని యాజమాన్యం నిస్సహాయత ప్రకటించి నందులకు  ఆర్ టి సి  ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్  మరియు తెలంగాణా వారు సమ్మె చేయుచున్నారు . 



  సంస్థ ఇంతవరకు విభజించ బడలేదు , ఈ నెల 14 నాడు విభజించ బడుచున్నది , ఇంతలోనే వారు సమ్మెకు పిలుపునిచ్చారు . నేటికి 8 రోజులవుతున్నది . ప్రజలు , విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడు చున్నారు . మొన్న  A P  EMCET  కు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడ్డారు . 

ఇదే అదనుగా ప్రైవేటు వాళ్ళు అందినంత దోచు కుంటున్నారు . ఆర్ టి సి కి ఇప్పటికే ఎంతో నష్టం జరిగింది . సిబ్బందికి ఇచ్చేదానికంటే ఎక్కువ నష్టం జరిగి ఉంటుందేమో !



    ప్రత్యామ్నాయ చర్యలు తీసికొన్నా లాభం లేదు . మన KCR  గారు మంత్రులతో సబ్ కమేటి వేసి ఈ ఉద్యమం పై రిపోర్ట్ అడిగారు . ఎన్నోసార్లు ఈ  సబ్ కమేటి చర్చించింది సంస్థకు నష్టం రాకుండా , ఉద్యోగులకు మేలు జరుగునట్లు చర్చించి రిపోర్ట్ సమర్పించింది . దీనిపై  KCR  గారు ప్రత్యేక శ్రద్ధ తీసికొని మంత్రులతో చాలా సార్లు చర్చించారు . 



 


 Hon'ble High Court వారు  ఒకవేళ బుధవారంనాటికి సమ్మె విరమించని పక్షంలో ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామని హెచ్చరించింది.కోర్టు ఆదేశాలను మన్నించి సమ్మె విరమిస్తే, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వారంలోగా పరిష్కరించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

Telangana News

సమ్మె ఆపండి

Updated : 5/13/2015 2:02:28 AM
Views : 388
-విధుల్లో చేరండి
-మొండిగా వెళితే చర్యలకు ఆదేశిస్తాం
-ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం.. నేడు డెడ్‌లైన్
-తుది ఉత్తర్వులు జారీచేయనున్న కోర్టు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సమ్మె విరమించి, తక్షణమే విధుల్లో చేరాలని మే 9న తాము జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించటంపై కార్మిక సంఘాల తీరును ధర్మాసనం తప్పుపట్టింది. కోర్టు ఉత్తర్వులను పెడచెవిన పెట్టిన కార్మికుల వాదనలను వినాల్సిన అవసరం లేదని, కానీ ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించటానికి మరోరోజు గడువు ఇస్తున్నామని జస్టిస్ కేసీ భాను, జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్ ఆధ్వర్యంలోని హైకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. ఒకవేళ బుధవారంనాటికి సమ్మె విరమించని పక్షంలో ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామని హెచ్చరించింది.

highcourt


కోర్టు ఆదేశాలను మన్నించి సమ్మె విరమిస్తే, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వారంలోగా పరిష్కరించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేస్తామని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించుకోవాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ కార్మిక సంఘాలు మొండి వైఖరితో ప్రవర్తిస్తే కోర్టు చూస్తూ ఉరుకునే ప్రసక్తి లేదని స్పష్టంచేసింది. ఎస్మా చట్టం ప్రకారం చర్యలను చేపట్టేలా ఆదేశాలు జారీచేయడానికి వెనుకాడేదీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నిర్ణయం ప్రకారం బుధవారం తుది ఉత్తర్వులు జారీచేస్తామని ప్రకటిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.


 .   వీరు కార్పొరేట్ ఉద్యోగులైన పని చేసేది మాత్రం ప్రజలకే . ఇది కూడా ప్రభుత్వ సంస్థ యే కదా . ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఏమి అడగటం లేదు కదా ! కాని సంస్థ నష్టాల్లో ఉందని చెబుతున్నారు , పోనీ  అటో-ఇటో కొద్ది తేడా తో పరిష్కరించవచ్చు . తెలంగాణా ఆర్ టి సి కార్మికులు కూడా తెలంగాణా సాధించుటలో ముఖ్య పాత్ర పోషించారు . 
ప్రజలు తమ జీవనం కొరకు నిత్యం ఎక్కడికేక్కడకో వెళ్ళ వలసి వస్తుంది , దానికి ముఖ్య సాధనం రవాణా ! ధనవంతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు . కాని సామాన్యులకు ప్రజా రవాణా యే అతి ముఖ్యమైనది . ప్రజా రవాణా సౌకర్యం బాగుగా ఉంటె  టైం మరియు డబ్బు కలసి వస్తుంది .

ప్రియమైన మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి ఇవ్వాలని ఉంటుంది  కాని ఆర్ టి సి విభజన ఇంతవరకు జరగలేదు .  ఇప్పుడు విభజన కాకపోవడమే తెలంగాణా కార్మికులకు ఫిట్ మెంట్ లో జాప్యం జరుగు తున్నట్లు మనం అనుకోవాలి . APSRTC ఉద్యోగుల సమస్య అక్కడి ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు .APSRTC ఉద్యోగులు కూడా మన తెలంగాణా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఆధార పడిఎదురు చూస్తున్నారు  . ఇప్పటికే ప్రభుత్వం 39% ఇవ్వడానికి వార్తలు వచ్చాయి కాని ఉద్యోగులు 43%  పట్టు బడుతున్నారు . 

కార్మికులు కూడా పంతాలకు పోకుండా ప్రజలను , విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించ వలసినది . రేపు తెలంగాణా లో EMCET  EXAM  ను దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు కష్ట పెట్ట కూడదు . రేపు ఎలాగైనా APSRTC  , TSRTC  గా విభజన కాబోతున్నాయి కదా , ఆ సంతోషములో నైన మన ముఖ్యమంత్రి  KCR గారి తో ఈ నాటి 13-05-2015 చర్చలలో  TSRTC  ఉద్యోగులు సహకరించి The Hon'ble High Court వారి Order ని శిరసావహించి , రేపటి EMCET  EXAM వ్రాసే విద్యార్థులకు, తల్లి దండ్రులకు   (tension) మానసిక ఒత్తిడి కల్గించకుండా , ప్రజలందరికి ఇంకా కష్ట పెట్టకుండా , ఇక ముందు  TSRTC లాభాల బాట లో  నడపించడానికి ఉద్యోగులు చిత్త శుద్దితో ,దీక్ష తో పనిచేయుటకు ముందుకు వస్తారని ,  మన ప్రియతమ ముఖ్యమంత్రి  KCR గారు ఉద్యోగుల పట్ల ప్రేమతో వారిని పూర్తి  సంతృప్తి పరుస్తారని ఈ రోజు సాయంకాలం నుండియే బస్సులు నడవాలని  కోరుకుందాము.  
   19.57 ( 07.57 PM)  "Congratulations to our beloved KCR gaaru for resolving the RTC strike with bumper and never expected fitment" . Now  the responsibility of employees is to serve public better and make the organisation to profit. Be happy. 

                                                                                                                              yours,
                                                                                                           www.seaflowdiary.blogspot.com 

Saturday, May 2, 2015





 Golden Telangana - బంగారు తెలంగాణా - सोनेकी तेलंगाना  
                 
  
                                                                                                      Date : 02-05-2015


మనం కలలు కన్న తెలంగాణా సాకారం కాబోతున్నది . అణగార్చ బడిన తెలంగాణా ఇప్పుడు  "బంగారు తెలంగాణా "  అవుతున్నది. దీనికంతటికి మన ప్రియతమ ముఖ్యమంత్రి KCR అకుంటిత పట్టుదల . మన మంతా మన ప్రియతమ నాయకుడి వెంట ఉండి పూర్తి సహాకారం అందించడం మనం చేయవలసినది .  


1956 నుండి మనం వలస పాలనలో  అణగ త్రోక్కబడి మొన్ననే అనగా 02-06-2014 నాడు స్వతంత్రుల మయ్యాము .  దీనికంతటికి KCR  నాయకత్వము మరియు ఆయన దీక్ష ,  విద్యార్థుల మరియు తెలంగాణా పౌరుల బలిదానాలతో , ప్రజల ఐకమత్యం తో మన పరిపాలనను మనం సాధించు కున్నాము . ఇప్పుడు మనదే రాజ్యం, మనదే పరిపాలన, కోటి రతనాల మన తెలంగాణా ను " బంగారు తెలంగాణా " గా చేయుటకు మన ప్రియతమ నాయకుడు నడుం బిగించారు మన తెలంగాణా ప్రజల అదృష్టం . 



మనం ఇన్ని రోజుల నుండి మన తెలంగాణా ను ఎవరు ఆదుకుంటారు , ఎవరు వస్తారు , ఎవరు అభివృద్ధి చేస్తారు అని ఎదురు చూశాము . ఆనాడు 1969 లో తెలంగాణా విముక్తి కొరకు విద్యార్థులు ముందుండి ఉద్యమం చేస్తే 360 మంది విద్యార్థులను తూటాలకు వలస నాయకులు బలి చేశారు . ఉద్యమాన్ని నీరుగార్చారు. 



ఆ ఉద్యమం తో నైనా కనువిప్పు కలిగి తెలంగాణా ను పాలకులు అభివృద్ధి చేయలేదు . ఇక మమ్మల్ని ఎవ్వరు ఏమిచేయలేరని మరీ విజ్రుం భించారు . మెజారిటీ వారిదే కాబట్టి మన వాళ్ళను నోరు మెదప నీయలేదు .  మన వనరులను ,నీటిని ,విద్యుత్తును  మన ఉద్యోగాలను కొల్లగొట్టారు . తెలంగాణా ప్రజలు దిక్కులేని వారయ్యారు ఇలాంటి తరుణములో మన కె సి ఆర్ గారు ఆనాడు మన జాతిపిత గాంధిజీ గారు స్వాతంత్రం గురించి బ్రిటిష్ వారితో పోరాడినట్లు మన తెలంగాణా గురించి ముందుండి ఉద్యమాన్ని నడిపారు " తెలంగాణా వచ్చుడో - కె సి ఆర్ సచ్చుడో "  అనే నినాదాన్ని యిచ్చారు . తెలంగాణా రాకుంటే తనను "రాళ్ళతో కొట్టి చంపండి " అనే నినాదం తో శాంతి యుతముగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణా సాధించిన మహానీయుడు  మన " KCR "  

      ఇంత సాధించి తెలంగాణా ను అభివృద్ధి పథములో నడిపిస్తుంటే తెలంగాణా తమచేతులనుండి జారిపోయిందని అక్కసుతో బంగారు గుడ్డు పెట్టె బాతు పోయినట్లు భావించి ఇక్కడి కొందరిని తమ గుప్పిట్లో పెట్టుకొని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు . ప్రతి పక్షాలు కూడా తాము చేయలేనిది వీరు చేస్తున్నారని , ప్రజలు వీరిని ఎన్నికలలో ఓడించి ఇంటికి పంపించినా మారలేదు . 




పల్లెటూరు ప్రజలు ఒక పెద్ద పట్టణాన్ని చూసి మన ఊరు కూడా ఇలాగా ఉంటె బాగుండును అనుకుంటారు . పట్టణం లో నివసించేవారు నగరాన్ని చూసి మన పట్టణం కూడా నగరం లాగ ఉంటె ఎంతో బాగుంటుందని కోరుకుంటారు . అలాగే మనం కూడా మన హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెంది విదేశాలలో ఉన్న పెద్ద నగరం గా కావాలని కోరుకున్నాం కాని ఇంతవరకు పట్టించుకున్న నాథుడే లేడు కాని ప్రస్తుతం మన నాయకుడు మన హైదరాబాద్ ను ప్రపంచములో నంబర్ 1 సిటీ గా చేయుటకు వేల కోట్ల రూపాయల ప్రణాళికలు సిద్ధం చేసి పనులు మొదలు పెట్టారు . KCR  గారి లక్ష్యం మరియు స్వప్నం " బంగారు తెలంగాణా "

ఇప్పటికే మ్యానిఫెస్టో లో చెప్పినవి చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు . దేశం లో ఏ ముఖ్యమంత్రి చేయనిది మన . ముఖ్యమంత్రి చెప్పినదానిని చేసి చూపెడుతున్నారు . వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వేల కోట్ల తో మొదలు పెడుతున్నారు దీనివలన తెలంగాణా రాష్ట్రం లోని ప్రతి గ్రామం లోని ప్రతి ఇంటికి నల్లాల  ద్వారా త్రాగు నీరు అందించాబోవుచున్నారు. నాలుగు ఏళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా త్రాగు నీరు అందించకుంటే ఓట్లు అడగడానికి రానని ప్రకటించారు . KCR గారు పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయగలనని దృఢ విశ్వాసం తో ధైర్యముగా ప్రజల ముందుకు వచ్చారంటే ఎంత ఇది . ఎలాంటి పనిని చేయగలనని ఏ ముఖ్యమంత్రి చెప్పలేడు , అంత ధైర్యం ఎవరు చేయలేరు . కనీసం కేంద్రం లో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు .  ఈ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం మెచ్చు కుంది , ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది . అంటే ఈ ప్రాజెక్ట్ విలువ ఎంతో , దీని వలన ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో కనుగొన్నవారు మన KCR గారు . 


  రాష్ట్రాన్ని అభివృద్ధి పథం(development )లో పెట్టడానికి మన కె ఆర్ గారు అహర్నిశలు పాటు పాటుపడుచున్నారు. కాకతీయ రాజుల స్ఫూర్తి తో  మిషన్ కాకతీయ  Mission Kakateeya ద్వార తెలంగాణా లోని చెరువు లన్నింటిని వేల కోట్ల రూపాయల ఖర్చుతో పూడిక తీసి , అభివృద్ధి చేసి గొలుసు చెరువులు గా చేసి పై చెరువు నిండిన తరువాత ఎక్కువైనా నీరు క్రింది చెరువు లోనికి  కాలువల (canals )ద్వారా  వచ్చునట్లు చేయడం, నీరు వృధా కాకుండా చేయడం పొలాలన్నీ పచ్చగా పండునట్లు చేయడం  తెలంగాణా ప్రజలకు  చాల ఆనంద దాయకం. పూడిక మట్టిని తమ పొలాలలో వేసుకొనుటకు రైతులకు ఇస్తున్నారు .   తెలంగాణా లో పంటలన్నీ వర్షాధారం (depend on rains )మరియు బోరు బావుల(depend on bore well ) పై ఆధారపడి పండుతాయి. అందులో ప్రజలు పూర్తి సహాకారాన్ని అందిస్తున్నారు . ఉద్యోగులు తమ వంతుగా ఒక నెల జీతాన్ని విరాళం గా ఇస్తున్నారు . పారిశ్రామిక వేత్తలు కూడా విరాళాలు అందిస్తున్నారు . వచ్చే రోజుల్లో తెలంగాణా సస్యశామలం , పాడి - పంటలతో , సిరి సంపదలతో తులతూగుతుంది . 


         తెలంగాణా లో విద్యుత్తూ కొరత తెలిసి కూడా  పి  పి  ఎ (ppa ) లను కావాలని  ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి,  ఇంతకు ముందు వలస పాలన చేసిన మహాను భావుడు , రెండు కళ్ళ సిద్ధాంత కర్త గారు  రద్దు చేశారు  .  కె టి పి సి మరియు వి టి పి సి ల నుండి రావలసిన 710 మెగా వాట్ కరెంట్ ఇవ్వలేదు . . సీలేరు నుండి 460 మెగావాట్  లాక్కున్నారు . కృష్ణపట్నం నుండి రావలసిన 400 మెగా వాట్ ఇవ్వలేదు . అర్ టి పి పి  లో అక్కడి 1050మెగా వాట్ లో 54% తెలంగాణా కు రావాలి. కాని ఇవ్వ  లేదు ,  ఇదంతా కావాలని పన్నిన పన్నాగమమె  . ఎదుటి వాడు ఏ మైనా పర్వాలేదు , మనకు దక్కనిది ఎదుటివాడికి ఎందుకు దక్కాలని .  కొన్ని రోజుల క్రింద  కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ కు శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి మట్టం తగ్గినదని తెలంగాణా ప్రభుత్వం  కరెంట్ ఉత్పత్తి ని ఆపు చేయాలని ఆంధ్ర ప్రభుత్వం లెటర్ వ్రాసినది . అప్పుడు  860 అడుగుల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఉన్నది . 834 అడుగుల వరకు నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు . ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 770 అడుగుల నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయించారు . మరి ఇప్పుడెందుకు ఆబ్జేక్షన్ చేశారు ?  మరి ఇక్కడ తెలంగాణా లో రైతులు  కరెంట్ లేక  పంటలు  ఎండిపోతున్న తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటే కనిపించ లేదు  

 ఐనా మన ప్రియతమ నాయకుడు భయపడలేదు మీ కరెంట్ అక్కర లేదు అనిచెప్పి ప్రక్క రాష్ట్రం నుండి తీసుకోన కుండా ప్రత్యాన్నాయం గా విద్యుత్ ను ఇతరుల నుండి ఎంత ఖర్చు అయిన తీసికొని ఈ రోజు పవర్ కట్ లేకుండా నాణ్యమైన కరెంట్ ను తెలంగాణా రాష్ట్రం మొత్తానికి సరఫరా చేయుచున్నారు . ఎప్పుడు లేనిది ఈ సారి పవర్ కట్ లేకుండా అందిస్తున్నందులకు ఇక్కడి ప్రజలు ఆశ్చర్య పోవుచున్నారు . విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు , రైతులు సంతోషముగా ఉన్నారు . పారిశ్రామిక వేత్తలు స్వయముగా ముఖ్యమంత్రి ని కలసి ఆనందిస్తున్నారు . 

మన ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలకు ఉపయోగ పడే ఎన్నో కార్య క్రమాలను చేపట్టారు . 
పేద వృద్ధులకు(old  age )  పించను (pension ) 200 నుంచి  రూ 1000 లకు పెంచారు అవ్వలు , తాతలు ప్రస్తుతం సంతోషముగా జీవిస్తున్నారు . మరియు వికలాంగులకు (physically challenged )నెలకు  పించను (pension ) రూ 1500 చేశారు . రేషన్ బియ్యం కూడా పరిమితి లేకుండా పేద కుటుంబాలవారికి ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నారు . 


ఉపాధి కల్పనకు ప్రణాళికలు చేయుచున్నారు .  , ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయుటకు  .TSPSC  నోటిఫికేషన్ రాబోతుందట .  పి ఆర్ సి  43%  హైక్ తో ఇచ్చారు ఉద్యోగులంతా  చాల సంతోషముగా  ఉన్నారు  . తెలంగాణా ఉద్యోగులందరికీ  ప్రత్యేక  తెలంగాణా ఇంక్రిమెంట్ లు కూడా ఇవ్వబడినవి.

ఇప్పటికే I T  నగరం గా ఉన్న హైదరాబాద్ ను ప్రపంచ  I T (world I T ) నగరముగా మరియు ప్రపంచ అత్యుత్తమ నగరముగా చేయుటకు ప్రణాలికలు సిద్ధ మయ్యాయి. 2018 లో ప్రపంచ I T సదస్సు హైదరాబాద్ లో జరుగాబోవుచున్నది దీనికి కె సి ఆర్ చలువే . 5 లక్షల   I T ఉద్యోగాలు రాబోతున్నట్లు   I T మంత్రి  ప్రకటించారు . 

మన ప్రధాన మంత్రి గారు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ బ్రిస్బేన్ లో మాట్లాడుతుఈ రెండు నగరాలు అడ్వాన్స్డ్  advanced technology లో అభివృద్ధి చెందాయని  బ్రిస్బేన్ మరియు హైదరాబాద్ సిస్టర్ సిటి లని హైదరాబాద్ ను పొగిడారు . 





వేల కోట్లు ఖర్చు చేసి తెలంగాణా గ్రామీణ ప్రాంతాల రోడ్లు (rural roads ) అభివృద్ధి చేయడం , లేని ఊర్లకు క్రొత్త రోడ్లు వేయడం, మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి 2 లైన్లు , జిల్లా కేంద్రం నుండి రాజధానికి 4 లైన్ల రోడ్లు వేయుచున్నారు .  అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతున్నది , పెరిఫెరల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా రాబోవు చున్నది .
 నల్గొండ జిల్లా  దామరచెర్ల లో దేశం లోనే అతి పెద్ద  విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ (thermal power generation ) ను ఏర్పాటు  చేయడానికి  శంకుస్థాపన  మన KCR  గారు చేశారు .  దానివలన మనకు కావలసినంత విద్యుత్ లభించడమే కాక మిగులు రాష్ట్రం గా ఏర్పడుతుంది . 

విద్యా విధానములో మార్పులు , 1 వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రాబోతున్నాయి , KG  to PG  ఉచిత విద్యా వచ్చే సంవత్సరం నుండి అమలు చేయ బోతున్నారు . క్రొత్త యూనివర్సిటీ లను , ఫార్మా యూనివర్సిటీ  ని (pharma university) హైదరాబాద్ దగ్గరలో  కందకూరు మండలములో ఏర్పాటుకు ఏరియల్ సర్వే కూడా చేశారు . హైదరాబాద్ (medical hub ) మెడికల్ హబ్ గా మారబోతున్నాది .


బీద విద్యార్థులకు ఫీజులు ( fee to poor students )చెల్లించి ఉన్నత విద్య చదువు కోనునట్లు చేశారు , హాస్టల్ ( hostels ) లో విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం( fine rice ) తో అన్నం వడ్డిస్తున్నారు . 

ఇక  హైదరాబాద్ ను ప్రపంచ అతి సుందర నగరముగా తీర్చి దిద్దుటకు రాత్రిం బవాళ్ళు  (day and night ) శ్రమిస్తున్నారు . మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను(metro rail project ) ప్రతిష్టా త్మకంగా prestige  తీసికొని హైదరాబాద్ లోఇంకా కొన్ని చోట్లకు RGI ఎయిర్ పోర్ట్  వరకు పొడగించి   ప్రజా రవాణా వ్యవస్థ ను మెరుగు పరుచుచున్నారు, ఇది దేశం లో కెల్లా ఉత్తమ మైనది .

హుస్సేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మార్చి దాని చుట్టూ మల్టీ కాంప్లెక్స్ లు న్నిర్మించి సింగపూర్ లాగ సుందరీకరణకు ప్లాన్ చేయబడినది . ఎక్స్ ప్రెస్ హై వే లను, స్కై వాక్ లను (express hi way and sky walk ) నిర్మించబడు చున్నవి .

 పోలీస్  వ్యవస్థ ను పటిష్ట పరిచి ప్రజలందరికి రక్షణ కల్పిస్తున్నారు , షీ పోలీస్(she -police ) ను నియమించి విద్యార్థులకు , ఉద్యోగస్తులకు  మహిళలకు  రక్షణ కల్పిస్తున్నారు.

కళ్యాణ లక్ష్మి - షాది ముబారక్ పథకాల ద్వారా బీద వారి పెళ్లిళ్లకు అమ్మాయి పేరుమీద రూ .51 ,000 అందిస్తున్నారు .

పేదలందరికీ అందమైన 2 బెడ్ రూం, హాల్  ఫ్లాట్లు కట్టిస్తున్నారు . ఈ ఫ్లాట్లు దేశం లోని ఇతర ప్రభుత్వాలకు మార్గ దర్శనం కాబోతున్నాయి .

27-04-2015 నాటి KCR గారి విజయ గర్జన విజయ వంతమైనది . అక్కడ గర్జనలో KCR మాట్లాడుతూ




ప్రతి తెలంగాణా బిడ్డ ముఖం బంగారు నాణెం లా వెలగాలని , 
ప్రతి ఇంటికి నల్లా నీరిచ్చి  ప్రజల పాదాన్ని కడుగుతం అని , 
వచ్చే విద్యా సంవత్సరంలో KG  టు PG అమలు చేస్తామని , 
రేండేళ్ళలో లక్ష ఉద్యోగాల భర్తీ , కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమ బద్ధీకరణ చేస్తామని చెప్పారు . 
తెలంగాణా రాష్ట్రం surplus  state  అని  , 
చెప్పినమంటే ... తల తెగి పడ్డా వెనక్కి పోయేది లేదని చెప్పారు . 


తెచ్చిన తెలంగాణా గుంట నక్కల పాలు కావద్దని , 
మిషన్ కాకతీయ తో సమైక్య పాపాన్ని వదల గోడుతున్నామని , 
ఊ టలు జాల్లు పెట్టడం ... జాలు పొలాలు పండడం ఖాయం అని 
వచ్చే మర్చి నుంచి రైతులకు 9 గంటలు పోద్దటి కరెంట్ ఇస్తామని 
మన సొమ్ము మనం ఖర్చు పెట్టుకున్తున్నామని 
2 - 3 ఏళ్లలో అమెరికా లోని డల్లాస్ పట్టణాన్ని తల దన్నెలా  హైదరాబాద్ ను చేస్తామని చెప్పారు . 

మరియు ప్రక్క రాష్ట్ర CM కిరికిరి నాయుడని ఛీ ... పొమ్మన్నా పోడని , ఇక్కడ పుల్లలు పెడుతున్నాడని అన్నారు .  ఆయన "రెండు కళ్ళు"  మరియు "కొబ్బరి చిప్పల"  సిద్ధాంత కర్త.  ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మాట్లాడుతారు. ఆయన ఇక్కడే హైదరాబాద్ లో ఒక పెద్ద ఇల్లు ఉన్న దానిని పడగొట్టి కట్టుకుంటున్నారు . ఆయన తన సిద్ధాంతాలను పాటించాలి . ఉండేది ఇక్కడ, పీల్చే గాలి ఇక్కడిది , తినే తిండి ఇక్కడిది కాని ఇక్కడ పుల్లలు బెట్టి తెలంగాణా అభివృద్ధి ని అడ్డుకోవడం ఎం బాగా లేదు . 

ఆయన చేసే నిర్వాకమేమిటో చూద్దాం 

Funds flow freely for Naidu’s own expenses



Funds flow freely for Naidu’s own expenses
Chief minister N Chandrababu Naidu.
HYDERABAD: Andhra Pradesh may be in the midst of a major financial crisis, but this has not stopped chief minister N Chandrababu Naidu from spending a steep Rs 100 crore of the public exchequer money on himself. This includes refurbishing various offices and hiring aircraft and helicopters for his national and international travels.

Till date, Naidu has constructed four offices for the chief minister and camp offices in Hyderabad and Vijayawada. Presently coming up at a cost of Rs 21.3 crore is the new camp office in Vijayawada. While Rs 6.3 crore has been released for converting the irrigation circle office as the camp office, Rs 15 crore is being spent for the security set-up. Separate GOs have been issued for these expenditures.

Earlier, Naidu spent Rs 45 crore of public money on refurbishing the Lake View Guest House as well as two blocks in the AP Secretariat in Hyderabad. Immediately after his victory in the 2014 general elections, he ordered renovation of South H block as his new office and the state government spent more than Rs 15 crore on sprucing up the building. However, citing bad vaastu, Naidu later opted for an office in L block. Complete renovation of the 7th and 8th floors of the building was ordered, which took three months and cost about Rs 20 crore. Apart from that, at an additional cost of Rs 5 crore, new lifts were installed, new entrances were put in place and elaborate security arrangements made.

To give a facelift to the Lake View Guest House on the Raj Bhavan Road, the state government spent about Rs 7 crore. However, the building is now used being used only once a week by Naidu. As part of the renovation, age old boulders on the guest house premises were removed and all rooms refurbished to ensure that chief minister has the finest camp office.

But the expenditure does not stop there. Naidu has moved into a new rented accommodation in Jubilee Hills and there is a proposal for another camp office there at his temporary residence for which the state wants to pay Rs two lakh a month as rent. This does not include the residential quarters as that is treated under a separate head.



Interestingly, Naidu's extravagance did not stop with changing offices, but extended to hiring chartered planes and choppers. Ever since he took over as chief minister, he has made sure that majority of his tours, domestic and foreign, are managed by private chartered companies. The Navayuga group that operates two ports across the east coast is one regular supplier of chartered planes to the AP CM. Airone is another private company that has extended its services to Naidu's frequent tours that included a chartered flight to Singapore along with some corporates.

"The government has paid Rs 15 crore (GO No. 30) to these private flight operators up to February. Another Rs 7 crore has to be paid for the month of February and March. The bill for the month of April has not yet been received," said sources in the government.

The CM visited Singapore twice as well as Japan, China and Davos once during the last ten months and is all set to visit the USA soon. Further, in the name of equal justice to all districts, Naidu came out with an innovative concept of holding programmes in different districts including the collectors' conference in Vijayawada, Independence Day celebrations in Kurnool and investors' meet in Visakhapatnam. However, according to officials, this has increased the state expenditure as hundreds of officers are forced to travel and stay in hotels in these places to attend Naidu's meetings. "Instead of going about his work by displaying austerity, the AP CM is doing the exact opposite and bleeding the state's coffers," lamented a senior official who did not want to be named.







ప్రజారోగ్యం గురించి జిల్లా కు ఒక super specialty హాస్పిటల్ ఏర్పాటు చేయుచున్నారు . గాంధి ,ఉస్మానియాలో బెడ్ ల సంఖ్య పెంచారు .  

"స్వచ్చ్ భారత్"గురించి రో. 1000 కోట్లు ఖర్చు పెట్ట బోవు చున్నారు . 


Katta Shekar Reddy Article

ప్రజా ఉద్యమంగా పారిశుద్ధ్యం

Updated : 5/3/2015 2:10:09 AM
Views : 107

ravi


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజలకు పట్టింపు వస్తే చెత్తలేని పట్టణాలను కళ్లారా చూసుకోవచ్చని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శిక్షణ తరగతుల్లో భాగంగా మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రవికాంత్ బోధించారు. ఈ సందర్భంగా ముఖాముఖి సెషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల నుంచి చెత్తను పారద్రోలేందుకే మున్సిపల్ శాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు చెప్పారు. ముందుగా పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన ప్రజా ఉద్యమాన్ని హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 16న హైదరాబాద్ నగరంలో చెత్త ఎత్తే పనిని మొదలుపెట్టనున్నట్లు సీఎం చెప్పారు.
-16 నుంచి హైదరాబాద్‌లో అమలు
-నగరాన్ని 400 ముక్కలు చేసి, దత్తత తీసుకుంటం
-రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
-చెత్త నిర్వహణ పట్ల చిత్తశుద్ధి అవసరం : రవికాంత్

ఇందులో భాగంగా నగరాన్ని 400 ముక్కలుగా విభజించి గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు ఇలా... అందరూ తలా ఒక ముక్కను దత్తత తీసుకోనున్నట్లు చెప్పారు. చెత్తను సేకరించేందుకుగాను ప్రతి ఇంటికి ప్రభుత్వమే రెండు ప్లాస్టిక్ బుట్టలను ఇస్తుందన్నారు. హైదరాబాద్ తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో దీనిని కొనసాగిస్తామన్నారు. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు చెత్త తొలగింపు ఒక ప్రజా ఉద్యమంగా సాగాలన్నారు. కాగా అస్కి డీజీ రవికాంత్ మాట్లాడుతూ, చెత్త లేని పట్టణాల కోసం పని చేయాలనే రాజకీయ తలంపు ఇప్పటివరకు రాలేదని... తెలంగాణ రాష్ట్రంలో ఇందుకోసం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు.

కాలుష్యాన్ని నివారించేందుకు అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయినా పెద్దగా ఫలితం లేదని చెప్పారు. చెత్త నిర్వహణ పట్ల చిత్తశుద్ధి అవసరం అని రవికాంత్ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 400 గ్రాముల చెత్తను సృష్టిస్తున్నారని తెలిపారు. నగరాలు అభివృద్ధి చెందుతున్నకొద్దీ చెత్త పెరుగుతుందని, తద్వారా కాలుష్యం పెరిగి... ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ వల్ల పరిస్థితిని చక్కదిద్దవచ్చని రవికాంత్ సూచించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి సేకరణకు సిద్ధంగా ఉంచాలన్నారు. ఆతర్వాత చెత్త సేకరించి, దానిని డిస్పోజల్ కోసం తరలించాలన్నారు. శాస్త్రీయ పద్దతుల్లో చెత్తను భూమిలో పాతి పెట్టడం చాలా ముఖ్యమన్నారు.  


తెలంగాణా లో చాల మంది ప్రజలు చాలా బీద వారు ఎందుకంటే చాలామంది వ్యవసాయం పై ఆధారపడి బ్రతుకు తున్నారు . నిజాం పాలనలో ఉన్నవారు .  తెలంగాణా లో నీటి కాలువలు లేవు కేవలం వర్షం మరియు బోరు బావుల పై వ్యవసాయం చేయాలి , బోరు బావులు కరెంటు పై ఆధారమే కదా ! మన వారు తమ  వద్ద ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది . నీతి - నిజాయితీ పరులు , ఎంతో ఓపిక గలవారు  ,  మాట ఇస్తే తప్పని వారు ,  ధైర్య వంతులు, ఎప్పుడు పోరాటం లో ముందుంటారు . వారు ప్రాణ మిస్తారు గాని ప్రాణ హానిని ఎప్పుడు చేయరు. మోసం అంటే ఏమిటో వీరికి అసలు తెలియదు . ఒకప్పుడు తెలంగాణా లో దౌర్జన్యం , దోపిడీ , హత్యలు  మరియు ల్యాండ్ గ్రాబింగ్ లు అసలు ఉండేవి కావు, అవి ఏమిటో ఇక్కడి ప్రజలకు తెలియదు . ఎవరు ఎన్ని అడ్డుకున్న మనకు న్యాయం  గా రావలసినవి అవంతట అవే మన తెలంగాణా కు వస్తాయి . 

జూన్ 2 నాడు తెలంగాణా లో పండుగ చేసుకుంటుంటే ప్రక్కవారికి నచ్చడం లేదు , తెలంగాణా అభివృద్ధి అవుతుంటే గిట్టక ఆ రోజు వారేం చేయ బోతున్నారో ఒక సారి చూద్దాం !



కె సి ఆర్ గారు కలలు గన్న " బంగారు తెలంగాణా " ఏర్పడుతుంది , మనకు కావలసినది అదే కదా. మనమందరము మనస్పూర్తి తో కె సి ఆర్ గారికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్దాం . 

                                                                                                                                 yours ,
                                                                   www.seaflowdiary.blogspot.com